మోరింగా(మునగ ఆకుల) టీ తాగితే ఏమవుతుంది? (Video)

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (22:10 IST)
ఇపుడు మోరింగా(మునగ ఆకుల)టీ ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనికి కారణం ఈ టీని సేవించడం వల్ల ఎన్నో ప్రయజాలుండటమే. ఈ టీని తాగితే బరువు తగ్గించుకోవచ్చు. రక్తపోటును అదుపులో వుంచుంది. రక్తంలో చక్కెరస్థాయిలను అదుపులో పెడుతుంది. కొవ్వులు చేరకుండా అడ్డుకుంటుంది. మానసిక ఆందోళనను తగ్గిస్తుంది.
 
ఈ టీని తయారు చేసుకోవడం ఈజీనే. ఈ రోజుల్లో మోరింగా పౌడర్ ఆన్‌లైన్‌లో, కిరాణా దుకాణాల్లో విస్తృతంగా అందుబాటులో ఉంది. దీనిని ఫిల్టర్ చేసిన నీటిలో ఉడకబెట్టి, ఆపై ఒడపోసి గ్రీన్ టీని పొందవచ్చు, ఇదే మోరింగా టీ. 
 
అయితే మీకు బ్రాండ్లు, ప్యాకేజ్డ్ పౌడర్‌లపై నమ్మకం లేకపోతే మీరు ఇంట్లో మోరింగా పౌడర్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా కొన్ని తాజా మునగ ఆకులను తీసుకోవాలి. వాటిని డీహైడ్రేట్ చేసి, ఆపై వాటిని పొడి చేసి రుబ్బుకోవాలి. ఆ తర్వాత దానిని ఉడకబెట్టాలి. తదుపరి వడకట్టి తీస్తే అదే మోరింగా టీ(మునగ ఆకులు).
 
కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ టీని ఆషామాషీగా తాగేయకూడదు. ఏదయినా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధిస్తుంటే మాత్రం ఖచ్చితంగా డైటీషియన్ లేదా మీ వైద్యుడిని సంప్రదించిన తర్వాతే ఈ టీ తీసుకోవాలి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

Nara Lokesh: విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి.. సామాజిక మార్పుకు సహకరించాలి..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments