అలాంటి పాలను తాగితే ఆ సమస్యలన్నీ తగ్గుతాయ్...

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (22:30 IST)
అనారోగ్య సమస్య తలెత్తగానే వెంటనే వైద్యుల వద్దకు వెళ్తుంటాం. కానీ చిన్నచిన్న సమస్యలకు కూడా ఏవేవో మందులు వేసుకుని శరీరాన్ని ఇబ్బంది పెట్టేకంటే వంటింట్లోని వస్తువులతోనే వాటికి పరిష్కార మార్గం దొరుకుతుంది. అవేంటో చూద్దాం. జలుబు, జ్వరం, చర్మవ్యాధులకు పనిచేస్తుందని చెప్పుకునే పసుపు పాలతో ఇంకా మరికొన్ని అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని తేలింది. 
 
ఇంతకీ పసుపు పాలు అంటే ఏమిటి... చూద్దాం. ఒక గ్లాసు పాలలో ఒక చెంచా పసుపు, ఒక చెంచా తేనె, కొద్దిగా నెయ్యి వేసి చిటికెడు మిరియాల పొడి వేసి బాగా కలుపుకుంటే అవే పసుపు పాలు. వీటిని రోజూ రాత్రి పడుకోబోయే ముందు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. 
 
అజీర్తి, ఛాతీలో మంట వంటివి ఈ పసుపు పాలు తాగితే తగ్గిపోతాయి. కీళ్ల నొప్పుల నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా రక్తపోటు నియంత్రణలో వుంచుతాయి. ఈ పాలలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటి ఇన్‌ఫ్లేమటరీ గుణాలుంటాయి కనుక రోగ నిరోధక శక్తిని బలోపేతం అవుతుంది. జీవక్రియల పనితీరు మెరుగవుతుంది. దీనివల్ల అదనపు బరవు తగ్గి కంట్రోల్‌లో వుంటుంది. కేన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. కనుక పసుపు పాలను తాగుతూ వుంటే అనారోగ్యాలను దరి చేరనివ్వదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వాస్తు ప్రకారం లాటరీ వ్యవస్థ ద్వారా రైతులకు ప్రత్యామ్నాయ ఫ్లాట్లు.. పెమ్మసాని

దిత్వా తుఫాను: నాలుగు రోజులు భారీ వర్షాలు.. తిరుపతి, చిత్తూరు, నెల్లూరుకు రెడ్ అలెర్ట్

డైవోర్స్ తీసుకున్నా, నా పేరు మౌనిక అంటూ ఫ్రెండ్ రిక్వెస్ట్, డెంటల్ డాక్టర్ నుంచి 14 కోట్లు హాంఫట్

గోదావరి పుష్కరాలకు 7-8 కోట్ల మంది యాత్రికులు హాజరవుతారు.. పురంధేశ్వరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లండన్, సింగపూర్ లాంటి రాజధాని ఎందుకు?: అంబటి రాంబాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

Satyaprakash: రాయలసీమ భరత్ నటించిన జగన్నాథ్ విడుదలకు సిద్ధం

Sai Durga Tej: డిస్కవర్ ఆంధ్ర టైటిల్, గ్లింప్స్ లాంఛ్ చేసిన సాయి దుర్గ తేజ్

తర్వాతి కథనం
Show comments