లో బీపీకి చెక్ పెట్టాలంటే.. ఇలా చేయాల్సిందే..?

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (13:52 IST)
కొందరికి లో-బీపీ ఉంటుంది. ఇలాంటివారి శరీరంలో హైపోటెన్షన్ ఉండడం మూలాన రక్తప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది. దీనినే లో బీపీ అంటారు. లో బీపీని తొలగించుకోవాలనుకుంటే మీరు తీసుకునే ఆహారంలో మార్పులు చేస్తే సరిపోతుందని అంటున్నారు వైద్యులు.
 
1. లో బీపీ ఉన్నవారు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఓ కప్పు చొప్పున బీట్రూట్ రసం తాగితే మార్పు మీరే గమనిస్తారంటున్నారు వైద్యులు. ఇలా ఓ వారం రోజులపాటు బీట్రూట్ రసం సేవిస్తుంటే ఫలితం ఉంటుంది. 
 
2. ప్రతి రోజూ దానిమ్మరసం తీసుకోవడంతో రక్త ప్రసరణను క్రమబద్దీకరించి లో బీపీ సమస్య మటుమాయమవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
3. లో బీపీ బారిన పడినవారు క్రమం తప్పకుండా వారం రోజులపాటు తాజాపండ్లను ఆహారంగా తీసుకుంటుంటే బీపీ క్రమబద్దం కావడంతోపాటు శరీర వ్యవస్థ మొత్తం మారి నూతన శక్తిని పొందుతారు.
 
4. లో బీపీతో బాధపడేవారు నిద్ర కూడా సరైన సమయానికి నిద్రించాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు దరిచేరవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.2 కోట్లు విరాళమిచ్చిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్

పాలకులం కాదు.. సేవకులకు మాత్రమే : సీఎం రేవంత్ రెడ్డి

దారంతా గతుకులు.. భవిష్యత్ ఏంటన్న ప్రశ్న ఉండేది.. తెలంగాణలో జనసేన గెలుపుపా పవన్ కళ్యాణ్

ఇంటర్, డిగ్రీ విద్యార్థులు కలిసి మహిళకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు... తర్వాత...

మున్సిపాలిటీ వార్డు మెంబరుగా గెలిచిన మహిళా గొర్రెల కాపరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

Garuda Ram: నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్‌ లుక్

తర్వాతి కథనం
Show comments