లో బీపీకి చెక్ పెట్టాలంటే.. ఇలా చేయాల్సిందే..?

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (13:52 IST)
కొందరికి లో-బీపీ ఉంటుంది. ఇలాంటివారి శరీరంలో హైపోటెన్షన్ ఉండడం మూలాన రక్తప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది. దీనినే లో బీపీ అంటారు. లో బీపీని తొలగించుకోవాలనుకుంటే మీరు తీసుకునే ఆహారంలో మార్పులు చేస్తే సరిపోతుందని అంటున్నారు వైద్యులు.
 
1. లో బీపీ ఉన్నవారు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఓ కప్పు చొప్పున బీట్రూట్ రసం తాగితే మార్పు మీరే గమనిస్తారంటున్నారు వైద్యులు. ఇలా ఓ వారం రోజులపాటు బీట్రూట్ రసం సేవిస్తుంటే ఫలితం ఉంటుంది. 
 
2. ప్రతి రోజూ దానిమ్మరసం తీసుకోవడంతో రక్త ప్రసరణను క్రమబద్దీకరించి లో బీపీ సమస్య మటుమాయమవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
3. లో బీపీ బారిన పడినవారు క్రమం తప్పకుండా వారం రోజులపాటు తాజాపండ్లను ఆహారంగా తీసుకుంటుంటే బీపీ క్రమబద్దం కావడంతోపాటు శరీర వ్యవస్థ మొత్తం మారి నూతన శక్తిని పొందుతారు.
 
4. లో బీపీతో బాధపడేవారు నిద్ర కూడా సరైన సమయానికి నిద్రించాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు దరిచేరవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భవిష్యత్ అమెరికా అధ్యక్ష అభ్యర్థిని కాదు.. ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్‌ను మాత్రమే : జేడీ వాన్స్

తాజ్ మహల్‌ను సందర్శించిన రూబియో.. ఫైర్ అయిన ఇరాన్

రైతులకు రుణమాఫీ.. రోజుకు ఐదు సినిమా షోలు.. సీఎం విజయ్

నిప్పుల కుంపటిగా ఆంధ్రప్రదేశ్ - భానుడి ప్రతాపానికి తల్లడిల్లిపోతున్న జనం

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. పార్టీ కార్యవర్గం రద్దు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

తర్వాతి కథనం
Show comments