Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నానం చేసేటప్పుడు చర్మాన్ని అదేపనిగా రుద్దుతున్నారా?

సంవత్సరంలో వచ్చే అన్ని సీజన్లలో కంటే వింటర్ సీజన్లో చర్మం చాలా దెబ్బతింటుంది. చర్మం పొడిబారడం, ముడతలు ఏర్పడటం జరుగుతుంది. గాలిలో తేమలేకపోవడం వల్ల, వాతావరణ పరిస్థితుల వల్ల ముఖంలో నీటి శాతం పూర్తిగా తగ్గిపోతుంది. దాంతో చర్మం చాలా డల్‌గా మారిపోతుంది. ఈ

Webdunia
శనివారం, 16 జులై 2016 (13:09 IST)
సంవత్సరంలో వచ్చే అన్ని సీజన్లలో కంటే వింటర్ సీజన్లో చర్మం చాలా దెబ్బతింటుంది. చర్మం పొడిబారడం, ముడతలు ఏర్పడటం జరుగుతుంది. గాలిలో తేమలేకపోవడం వల్ల, వాతావరణ పరిస్థితుల వల్ల ముఖంలో నీటి శాతం పూర్తిగా తగ్గిపోతుంది. దాంతో చర్మం చాలా డల్‌గా మారిపోతుంది. ఈ కాలంలో స్నానం తరువాత చర్మం పొడిగా మారి, దురదలు వంటి సమస్యలతో వేధిస్తుంది. స్నానం తరువాత కలిగే ఈ సమస్యలను కొన్ని పద్దతులను అనుసరిస్తే క్రమంగా తగ్గించవచ్చు.
 
వాతావరణ ఉష్ణోగ్రతలు ఎంత చల్లగా ఉన్నకూడా వేడినీటిలో స్నానం చేయడం కూడదు. వేడి నీటికి బదులుగా, గోరు వెచ్చగా ఉన్న నీటితో స్నానం చేయటం మంచిది. వేడి నీటి వలన, చర్మంపై ఉండే తేమను, నూనెను పూర్తిగా తొలగిస్తుంది.
 
స్నానం చేసే సమయంలో చర్మాన్ని విపరీతంగా రుద్దకూడదు. స్నానం చేసేటప్పుడు చాలామంది చర్మాన్ని అదేపనిగా రుద్దుతారు. ఇది చర్మానికి హానికరం.
చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ముఖ్యమైనది తేమ. స్నానం తరువాత చర్మానికి తేమను అందించే క్రీమ్‌లను వాడాలి. మార్కెట్‌లో కొత్త కొత్తవి వచ్చాయి కదాని అదేపనిగా వాడకూడదు. చర్మానికి సరిపోయేవి ఎంచుకుని వాడాలి.

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

తర్వాతి కథనం
Show comments