Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం బానిసలకు ఇదివ్వాలి, నిద్రలేమితో బాధపడేవారు అది తాగాలి

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (22:30 IST)
కొంతమంది నిద్రలేమితో సతమతమవుతుంటారు. మరికొందరు మద్యం తాగుతూ దానికి బానిసలవుతుంటారు. నిద్రలేమితో బాధపడేవారు ఎలా నిద్రపడుతుందోనని బాధపడుతుంటే మద్యం మత్తులో కొందరు జోగుతుంటారు. నిద్రలేమివారికి నిద్రపట్టాలన్నా, మద్యం మత్తులో జోగేవారిని నిద్ర లేపాలన్నా ఈ క్రింది చిట్కాలు పాటించాలి.
 
1. పాలు, చక్కెర లేని అల్లం టీ తాగితే కడుపు నొప్పి తగ్గిపోతుంది.
 
2. గాయాలపైనున్న సూక్ష్మ క్రిములను నాశనం చేయడానికి ఇంగువ పొడిని చల్లండి.
 
3. దవడ నొప్పికి ఇంగువ దూదిలో చుట్టి నొప్పివున్న చోట ఉంచండి. ఉపశమనం కలుగుతుంది.
 
4. చలి జ్వరంలో కీరకాయ తిని మజ్జిగ సేవించండి. ఉపశమనం కలుగుతుంది. 
 
5. మద్యం తాగి మత్తులో జోగుతుంటే అలాంటి వారికి కీరకాయ ఇస్తే మత్తు దిగుతుంది.
 
**నిద్రలేమితో బాధపడుతుంటే అధిక మొత్తంలో పెరుగు తినండి లేదా ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల తేనె కలుపుకుని సేవిస్తే లాభదాయకంగావుంటుందని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments