Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిఫన్ మానేస్తే వచ్చే సమస్యలేంటో తెలుసా?

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (12:35 IST)
మనలో చాలామంది ఉదయం పూట ఎలాంటి ఆహారాన్ని తీసుకోరు. ముఖ్యంగా, మహిళల్లో ఈ అలవాటు ఎక్కువగా ఉంటుంది. అల్పాహారం తీసుకోకుండా నేరుగా మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు. ఇలాంటి వారు వివిధ రకాల అనారోగ్య సమస్యల బారినపడే అవకాశం ఉన్నట్టు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ సమస్యలేంటో ఇపుడు తెలుసుకుందాం. 
 
* అల్పాహారం మానేయడం వల్ల గుండె జ‌బ్బులు వ‌చ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా, గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది. 
* బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే అధికంగా బ‌రువు పెరగడమే కాదు శ‌రీరంలో కొవ్వు పేరుకుపోతుంద‌ట. కొవ్వు పేరుకుపోవడం వల్ల చాలా సమస్యలకు దారితీస్తుందని వైద్యులు అంటున్నారు. 
* బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే టైప్ 2 డ‌యాబెటిస్ ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
* అల్పాహారం మానేస్తే మెద‌డు యాక్టివ్‌గా ఉండ‌దట. ఈ కారణంగా ఉత్సాహం, చురుకుద‌నం త‌గ్గ‌డం, ఏకాగ్ర‌త లోపించ‌డం వంటి స‌మ‌స్య‌లు ఉత్పన్నమవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

తర్వాతి కథనం
Show comments