Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిఫన్ మానేస్తే వచ్చే సమస్యలేంటో తెలుసా?

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (12:35 IST)
మనలో చాలామంది ఉదయం పూట ఎలాంటి ఆహారాన్ని తీసుకోరు. ముఖ్యంగా, మహిళల్లో ఈ అలవాటు ఎక్కువగా ఉంటుంది. అల్పాహారం తీసుకోకుండా నేరుగా మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు. ఇలాంటి వారు వివిధ రకాల అనారోగ్య సమస్యల బారినపడే అవకాశం ఉన్నట్టు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ సమస్యలేంటో ఇపుడు తెలుసుకుందాం. 
 
* అల్పాహారం మానేయడం వల్ల గుండె జ‌బ్బులు వ‌చ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా, గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది. 
* బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే అధికంగా బ‌రువు పెరగడమే కాదు శ‌రీరంలో కొవ్వు పేరుకుపోతుంద‌ట. కొవ్వు పేరుకుపోవడం వల్ల చాలా సమస్యలకు దారితీస్తుందని వైద్యులు అంటున్నారు. 
* బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే టైప్ 2 డ‌యాబెటిస్ ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
* అల్పాహారం మానేస్తే మెద‌డు యాక్టివ్‌గా ఉండ‌దట. ఈ కారణంగా ఉత్సాహం, చురుకుద‌నం త‌గ్గ‌డం, ఏకాగ్ర‌త లోపించ‌డం వంటి స‌మ‌స్య‌లు ఉత్పన్నమవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మిత్రుడు నరేంద్ర మోడీకి తేరుకోలేని షాకిచ్చిన డోనాల్డ్ ట్రంప్

Nara Lokesh: న్యూ స్కిల్ డెవలప్‌మెంట్ పోర్టల్ ప్రారంభించనున్న ఏపీ సర్కారు

హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంక్ కొంప ముంచింది...

సుడిగాలులు, ఉరుములు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments