టిఫన్ మానేస్తే వచ్చే సమస్యలేంటో తెలుసా?

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (12:35 IST)
మనలో చాలామంది ఉదయం పూట ఎలాంటి ఆహారాన్ని తీసుకోరు. ముఖ్యంగా, మహిళల్లో ఈ అలవాటు ఎక్కువగా ఉంటుంది. అల్పాహారం తీసుకోకుండా నేరుగా మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు. ఇలాంటి వారు వివిధ రకాల అనారోగ్య సమస్యల బారినపడే అవకాశం ఉన్నట్టు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ సమస్యలేంటో ఇపుడు తెలుసుకుందాం. 
 
* అల్పాహారం మానేయడం వల్ల గుండె జ‌బ్బులు వ‌చ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా, గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది. 
* బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే అధికంగా బ‌రువు పెరగడమే కాదు శ‌రీరంలో కొవ్వు పేరుకుపోతుంద‌ట. కొవ్వు పేరుకుపోవడం వల్ల చాలా సమస్యలకు దారితీస్తుందని వైద్యులు అంటున్నారు. 
* బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే టైప్ 2 డ‌యాబెటిస్ ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
* అల్పాహారం మానేస్తే మెద‌డు యాక్టివ్‌గా ఉండ‌దట. ఈ కారణంగా ఉత్సాహం, చురుకుద‌నం త‌గ్గ‌డం, ఏకాగ్ర‌త లోపించ‌డం వంటి స‌మ‌స్య‌లు ఉత్పన్నమవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: హైదరాబాద్-బెంగళూరు మధ్య కొత్త హై-స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్

ఈ-ఫార్ములా కేసు : అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు .. కేటీఆర్

భారత్- చైనా చేతులు కలిపితే అంతే సంగతులు.. అమెరికా కొత్త తలనొప్పి.. ఏంటది?

గవర్నర్లకు గడువు విధించేలా రాజ్యాంగ సవరణ తెచ్చేవరకు పోరాటం : సీఎం స్టాలిన్

వివాహేతర సంబంధం.. భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

తర్వాతి కథనం
Show comments