Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతో గుండెకు మేలెంతో..? బరువు తగ్గాలంటే?

గుండె జబ్బుల నుంచి దూరం కావాలంటే.. పెరుగు తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధిక రక్తపోటు వున్న స్త్రీ పురుషులు ఎవరైనా రోజూ కప్పు పెరుగు తీసుకుంటే మంచిదని.. తద్వారా 30 శాతం మేర రక్తపోటును

Webdunia
గురువారం, 1 మార్చి 2018 (11:29 IST)
గుండె జబ్బుల నుంచి దూరం కావాలంటే.. పెరుగు తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధిక రక్తపోటు వున్న స్త్రీ పురుషులు ఎవరైనా రోజూ కప్పు పెరుగు తీసుకుంటే మంచిదని.. తద్వారా 30 శాతం మేర రక్తపోటును తగ్గించుకోవచ్చునని వైద్యులు చెప్పారు. పెరుగును రోజుకో కప్పు తీసుకునే స్త్రీపురుషుల్లో గుండె జబ్బులు తగ్గే అవకాశం బాగా తగ్గిందని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో వెల్లడి అయ్యింది. 
 
ఇంకా హైబీపీ సమస్యతో బాధపడేవారు ఎవరైనా నిత్యం ఆహారంలో పెరుగును భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుందని.. పెరుగుతో పాటు ఫైబర్ అధికంగా వుండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకుంటే హృద్రోగాలను నివారించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇంకా పెరుగును తీసుకోవడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. 
 
వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అలాగే మెరిసే సౌందర్యాన్ని మీ సొంతం అవుతుంది. ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చు. అలాగే పెరుగు ఎముకలకు, దంతాలకు మేలు చేస్తుంది. పెరుగులోని క్యాల్షియం, తక్కువ కెలోరీలు బరువు తగ్గిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments