Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు దానిమ్మ రసాన్ని తీసుకుంటే?

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2019 (21:25 IST)
వర్షాకాలంలో వచ్చే కాళ్ళ పగుళ్లు, దురదలను అడ్డుకోవాలంటే పసుపు పొడితో తేనెను కలిపి పేస్ట్‌లా తయారు చేసి పూస్తే ఉపశమనం లభిస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు ఒక గ్లాసు నీటిలో రెండు స్పూన్ల తేనెను చేర్చి తాగితే బాగా నిద్రపడుతుంది.  
 
రోజూ సపోటా జ్యూస్ తాగుతూ వస్తే శిరోజాలు నిగనిగలాడుతాయి. జుట్టు రాలడం వంటి సమస్యలను అడ్డుకోవచ్చు. మజ్జిగలో అల్లం, కొత్తిమీర తరుగుల్ని చేర్చి తాగితే బాగా ఆకలి అవుతుంది. ఉసిరికాయ రసంలో తేనెను కలిపి తీసుకుంటే హై బీపీని నియంత్రించవచ్చు.  
 
దానిమ్మ రసాన్ని 40 రోజుల పాటు సేవిస్తే మహిళలు నెలసరి సమస్యలను దూరం చేసుకోవచ్చు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. ఖర్జూరం పండ్లు, ఒక కప్పు పాలు రోజూ తీసుకుంటూ నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments