శరీరంలో రక్తం వృద్ధి చెందాలంటే ఏం చేయాలి?

ప్రస్తుతం చాలామంది రక్తహీనతను ఎదుర్కొంటున్నారు. తినే ఆహారంలో సరైన జాగ్రత్తలు లేకపోవడంతో రక్తహీనతను ఎదుర్కొంటున్నారు. ప్రతి వెయ్యిమందిలో 50 మందికి పైగా రక్తహీనతను ఎదుర్కొంటున్నారని వైద్యులే చెబుతున్నారు. అయితే రక్తహీనత నుంచి బయటపడాలంటే ఇలా చేయాలి.

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (15:28 IST)
ప్రస్తుతం చాలామంది రక్తహీనతను ఎదుర్కొంటున్నారు. తినే ఆహారంలో సరైన జాగ్రత్తలు లేకపోవడంతో రక్తహీనతను ఎదుర్కొంటున్నారు. ప్రతి వెయ్యిమందిలో 50 మందికి పైగా రక్తహీనతను ఎదుర్కొంటున్నారని వైద్యులే చెబుతున్నారు. అయితే రక్తహీనత నుంచి బయటపడాలంటే ఇలా చేయాలి.
 
చిలకడ దుంపల్ని మెత్తగా ఉడికించి తినాలి. అలాగే నేరేడుపండ్ల రసం ప్రతిరోజూ రాత్రిపూట తాగితే రక్తవృద్ధి కలగడమేకాక శుద్ది కూడా అవుతుందట. సపోటా పండ్లు ప్రతిరోజూ క్రమంతప్పకుండా తిన్నా, టమోటాలను గింజ లేకుండా తీసి ఆ రసాన్ని ఉదయం పూట తాగితే రక్తవృద్ధికి కారకం అవుతుందట. 
 
అంతేకాదు ద్రాక్షకు రక్తాన్ని శుభ్రపరిచే గుణం వుంది. ప్రతిరోజూ ఒక ఆపిల్ పండు తిన్నా రక్తం వృద్ధి చెంది శరీరానికి మంచి బలం చేకూర్చుతుందట. ఇలా తు.చ తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా ఆరోగ్యవంతులవుతారని వైద్యులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇద్దరు రష్యన్ మహిళలతో అఫైర్ ఉన్నది నిజమే.. క్షమించండి : బిల్ గేట్స్

పర్యటనకు వస్తున్నా.. 50 మంది సిబ్బంది.. అండర్‌వేర్ - హెయిర్ ఆయిల్ సిద్ధంగా ఉంచండి..

పెళ్లికి నిరాకరించిన బావ - ఆ వార్త తెలిసి మరదలు ఆత్మహత్య

ఆ చిన్నారికి ఒక్క ఇంజెక్షన్ రూ. 16 కోట్లు, రూ. 10 కోట్లు వచ్చాయ్, మిగిలిన డబ్బు సాయం: నారా లోకేష్

MLAs Cricket Match: క్రికెట్ ఆడుతూ సింగిల్ తీసే క్రమంలో ఆర్ఆర్ఆర్‌కు గాయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒడియన్ మాల్, హైదరాబాద్‌లో కొత్త 8- స్క్రీన్ సినిమాను ప్రారంభించిన పీవీఆర్ ఐనాక్స్

Bhogi: శర్వా, సంపత్ నంది చిత్రం భోగి నుంచి మాస్సీ రగ్డ్ ఫస్ట్ లుక్

Naga Chaitanya: మిథికల్ థ్రిల్లర్ వృషకర్మ నాగ చైతన్య ఫస్ట్ లుక్

SS Rajamouli: వారణాసితో అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రపంచ స్థాయి టెక్నాలజీ : ఎస్‌.ఎస్‌ రాజమౌళి

Sri Vishnu: ఫస్టాఫ్ యూత్ సెకండ్ హాఫ్ ఫ్యామిలీ సినిమా : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments