ఆవ పొడిలో తేనె కలిపి తీసుకుంటే?

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (22:05 IST)
అర టీ స్పూను ఆవపొడిలో ఒక టీ స్పూను తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. 
 
అర టీస్పూను నిమ్మరసం, అర టీ స్పూను అల్లం రసం, పావు టీ స్పూను మిరియాల పొడి కలిపి రోజుకు రెండుసార్లు తాగాలి. 
 
ఆర్ధరైటిస్, గుండె, మెదడు, కిడ్నీలు, కళ్ల సమస్యలను దూరం చేస్తుంది. సోయాబీన్ కొవ్వుకణాల సైజును తగ్గిస్తుంది. క్రమంతప్పకుండా తింటే స్ధూలకాయం రాకుండా శరీరాన్ని అదుపులో ఉంచుతుంది. 
 
అరటిపండును చిన్నముక్కలు చేసి చిలికిన పెరుగులో కలిపి రోజుకు రెండు, మూడు సార్లు తింటే డయేరియా అదుపులోనికి వస్తుంది. 
 
అర టీ స్పూను శొంఠి పొడిలో చిటికెడు ఏలకుల పొడి కలిపి ఒక టీ స్పూను తేనెలో రంగరించి తింటే దగ్గు నుంచి ఉపసమనం లభిస్తుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన నేపాల్ ఏకైక కుబేరుడు

రెండో వారంలో అడుగుపెట్టిన ప్రాంతీయ యుద్ధం.. గల్ఫ్ దేశాలపై ఇరాన్ బాంబుల వర్షం

ఇరాన్‌‍తో యుద్ధం ముగిసిన తర్వాత మీ సంగతి చెప్తాం : బ్రిటన్‌కు ట్రంప్ వార్నింగ్

రాజమండ్రి కల్తీపాలనో ఇథలీన్ గ్లైకాల్ - తాగితే కిడ్నీలో పాడైపోవాల్సిందే..

రాష్ట్రపతి ముర్ముకు అవమానం... సీఎం చంద్రబాబు అసహనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్నాటకకు రావడం అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చినట్టుగా ఉంది : జూనియర్ ఎన్టీఆర్

విశాల్ హీరోగా , సుందర్. సి దర్శకత్వంలో ‘మొగుడు’

పూనకాలు తెప్పిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' - దమ్మున్నోడు దాటొచ్చంటున్న పవన్ (వీడియో)

విజయ్-త్రిష: ఔను... వాళ్లిద్దరూ కలిసే వచ్చారు, వీడియో వైరల్

Bobby and Krish :: హృతిక్ రోషన్ తో దర్శకుడు బాబీ - కొత్తవారితో క్రిష్ చిత్రం ?

తర్వాతి కథనం
Show comments