Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింతపండు అధికంగా తీసుకునేవారి ఆరోగ్యం ఎలా వుంటుంది?

Webdunia
గురువారం, 26 సెప్టెంబరు 2019 (21:20 IST)
మనం తీసుకుని ఆహారం పద్ధతులను అనుసరించి ఆరోగ్యం వుంటుంది. కొన్నిరకాల పదార్థాలను తీసుకుంటే మేలు కలిగితే మరికొన్ని మోతాదుకి మించి తీసుకుంటే దుష్ర్పభావాలు చోటుచేసుకుంటాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
 
1. చింతపండు అధికంగా తినే వారికి తలవెంట్రుకలు నెరసిపోతాయి. వయస్సు అధికముగా కనిపిస్తుంది, శరీరము లావై బుద్ధి కూడా మందగిస్తుంది. కాబట్టి చింతపండు వాడకాన్ని తగు రీతిలో వుండేట్లు చూసుకోవాలి.
 
2. ఆవాలు దురద, శరీర నీరసాన్ని తొలగిస్తుంది.
 
3. కొత్తిమీర శరీరము క్రమపద్ధతిలో వుండేందుకు తోడ్పడుతుంది.
 
4. వేరుసెనగ పప్పుతో బెల్లం కలిపి తింటే శరీరానికి శక్తి వస్తుంది. 
 
5. రక్తమును శుభ్రము చేసేందుకు, ఉత్సాహమును కలిగించేందుకు పసుపు ఎంతో చక్కగా పనిచేస్తుంది.
 
6. దగ్గు, జలుబు తరిమికొట్టాలంటే మిరియాలు ఉపయోగపడుతాయి. ఇవి గుండెకి చాలా మంచిది. గుండె నొప్పి రాకుండా కాపాడుతాయి.
 
7. అల్లం మన శరీరంలోని జీర్ణాశయాన్ని శుభ్రం చేయడంలో, తల్లి పాలను శుభ్రం చేసే శక్తి కలిగి వుంటుంది.
 
8. నువ్వులు శరీరంలోని ఎముకలకు శక్తిని ఇవ్వగల సామర్థ్యము కలిగి వుంటాయి. తల వెంట్రుకలకు ఇవి చాలా మంచిది. షుగర్ వ్యాధికి కూడా మంచి మందులా పనిచేస్తుంది.
 
9. జీలకర్ర శరీరం మొత్తాన్ని శుభ్రపరచే గుణము కలిగి వున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ముంబై నటి జెత్వానీ కేసు : ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసుల వరద!!

ఇపుడు సంపద సృష్టిస్తున్నాం... ప్రజలకు పంచుతాం : భట్టి విక్రమార్క

స్నేహితులతో పందెంకాసి కాల్వలో దూకిన ఆర్మీ జవాన్ గల్లంతు

రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా : అరవింద్ కేజ్రీవాల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై నటి కాదంబరి జెత్వానీ అరెస్టుకు తాడేపల్లి ప్యాలెస్‌లో ప్లాన్.. కర్తకర్మక్రియ ఆయనే...

'మత్తు వదలరా-2' చిత్రాన్ని చూసి చిరంజీవి - మహేశ్ బాబులు ఎమన్నారు?

మోహన్ బాబు యూనివర్శిటీలో అధిక ఫీజులు వసూలు.. స్పందించిన మంచు మనోజ్!!

రజనీకాంత్ సినిమా షూటింగ్‌కు సమీపంలో అగ్నిప్రమాదం... ఎక్కడ?

అక్కినేని నాగేశ్వర రావు 100వ పుట్టిన రోజు వార్షికోత్సవం సందర్భంగా ఘన నివాళులు

తర్వాతి కథనం
Show comments