Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింతపండు అధికంగా తీసుకునేవారి ఆరోగ్యం ఎలా వుంటుంది?

Webdunia
గురువారం, 26 సెప్టెంబరు 2019 (21:20 IST)
మనం తీసుకుని ఆహారం పద్ధతులను అనుసరించి ఆరోగ్యం వుంటుంది. కొన్నిరకాల పదార్థాలను తీసుకుంటే మేలు కలిగితే మరికొన్ని మోతాదుకి మించి తీసుకుంటే దుష్ర్పభావాలు చోటుచేసుకుంటాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
 
1. చింతపండు అధికంగా తినే వారికి తలవెంట్రుకలు నెరసిపోతాయి. వయస్సు అధికముగా కనిపిస్తుంది, శరీరము లావై బుద్ధి కూడా మందగిస్తుంది. కాబట్టి చింతపండు వాడకాన్ని తగు రీతిలో వుండేట్లు చూసుకోవాలి.
 
2. ఆవాలు దురద, శరీర నీరసాన్ని తొలగిస్తుంది.
 
3. కొత్తిమీర శరీరము క్రమపద్ధతిలో వుండేందుకు తోడ్పడుతుంది.
 
4. వేరుసెనగ పప్పుతో బెల్లం కలిపి తింటే శరీరానికి శక్తి వస్తుంది. 
 
5. రక్తమును శుభ్రము చేసేందుకు, ఉత్సాహమును కలిగించేందుకు పసుపు ఎంతో చక్కగా పనిచేస్తుంది.
 
6. దగ్గు, జలుబు తరిమికొట్టాలంటే మిరియాలు ఉపయోగపడుతాయి. ఇవి గుండెకి చాలా మంచిది. గుండె నొప్పి రాకుండా కాపాడుతాయి.
 
7. అల్లం మన శరీరంలోని జీర్ణాశయాన్ని శుభ్రం చేయడంలో, తల్లి పాలను శుభ్రం చేసే శక్తి కలిగి వుంటుంది.
 
8. నువ్వులు శరీరంలోని ఎముకలకు శక్తిని ఇవ్వగల సామర్థ్యము కలిగి వుంటాయి. తల వెంట్రుకలకు ఇవి చాలా మంచిది. షుగర్ వ్యాధికి కూడా మంచి మందులా పనిచేస్తుంది.
 
9. జీలకర్ర శరీరం మొత్తాన్ని శుభ్రపరచే గుణము కలిగి వున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jagan: కల్తీ మద్యం వ్యాపారంలో ఏపీని నెంబర్ 1గా మార్చారు.. జగన్

ఏపీలో కల్తీ మద్యం తయారీ కేసు : ఇద్దరు తెలుగుదేశం నేతలపై వేటు

భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని చిన్నమ్మను చంపేసి మృతదేహాన్ని ముక్కలు చేశాడు..

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం - 8 మందిరోగుల సజీవదహనం

ఈవీఎం బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల కలర్ ఫోటోలు : ఎన్నికల కమిషన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'థామా' నుంచి నువ్వు నా సొంతమా పాట రిలీజ్

Geethamadhuri : కానిస్టేబుల్ లో గీతామాధురి పాడిన ధావత్ సాంగ్ కు ఆదరణ

Dil Raju: తేజసజ్జా తో దిల్ రాజు చిత్రం - ఇంటికి పిలిచి ఆత్మీయ వేడుక జరిపాడు

Anupam Kher: కాంతార ఛాప్టర్ 1 చూశాక మాటలు రావడంలేదు : అనుపమ్ ఖేర్

బిగ్ బాస్-9 సీజన్ : ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో... తెలుసా?

తర్వాతి కథనం
Show comments