Webdunia - Bharat's app for daily news and videos

Install App

పావులీటరు నీళ్లల్లో మూడు యూకలిప్టస్ ఆకులు వేసి....

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (20:50 IST)
సాధారణంగా సీజన్ మారగానే ముఖ్యంగా జలుబు ఎక్కువ ఇబ్బందిపెడుతుంది. దీనిని అశ్రద్ద చేయడం వలన జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి ఎన్ని మందులు వాడినా జలుబు త్గగకుండా వేదిస్తూ ఉంటుంది. మందులు కన్నా కూడా కొన్ని చిట్కాల ద్వారా జలుబును తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలేమిటో చూద్దాం.
 
1. జలుబును తగ్గించడంలో తులసి ఒక మంచి ఔషదంలా పని చేస్తుంది. గుప్పెడు తులసి ఆకులు, చిటికెడు రాళ్ల ఉప్పు కలిపి నమిలి ఆ రసాన్ని మింగడం వల్ల జలుబుని తగ్గించుకోవచ్చు. అలాగే తులసి టీ తాగినా జలుబు తగ్గుతుంది.
 
2. రెండు కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క వేసి బాగా మరిగించి ఆ తరువాత ఆ నీటిని వడగట్టి, దీనికి కొద్దిగా తేనె కలిపి తాగితే జలుబు తగ్గుతుంది.
 
3. వేడి పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని తాగితే త్వరితగతిన జలుబును పోగొట్టుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి పడుకోబోయే సమయంలో గోరువెచ్చని పాలు తాగడం వలన జలుబు అంతగా బాదించదు.
 
4. పావులీటరు నీళ్లల్లో మూడు యూకలిప్టస్ ఆకులు వేసి కాసేపు మరిగించి వరుసగా నాలుగు రోజులు తాగడం వలన జలుబు తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pregnant Student: ఆమె ఎనిమిది నెలల గర్భవతి.. ప్రియుడు ఆత్మహత్య.. చివరకు ఆమె కూడా?

Xi Mingze: అమెరికాలో చైనా అధ్యక్షుడి కుమార్తె జి మింగ్జే.. బహిష్కరించండన్న ట్రంప్ ఫ్రెండ్

మెడలో రెండు పుస్తెల బంగారు తాడు కోసం మహిళ గొంతు కోసి హత్య

Visakhapatnam: విశాఖపట్నంలో మెట్రో రైలు సేవలు... ప్రారంభానికి ఏపీ సన్నాహాలు

Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

తర్వాతి కథనం
Show comments