Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిరియాలను నేతిలో వేయించుకుని పొడిచేసి తీసుకుంటే ఫలితం ఏమిటి..?

నేతితో మిరియాలను వేయించుకుని పొడి చేసుకుని తింటే గొంతు బాధలు తగ్గుతాయి. తీవ్రమైన జలుబుకు, దగ్గుకు మిరియాల చారుకి మించిన గొప్ప వైద్యం లేదు. గొంతు నొప్పికి మిరియాల వైద్యం ఉపకరిస్తుంది. ఉప్పుతో పాటు వామును కూడా మిరియాలలో కలిపి పొడి చేసుకుని తీసుకుంటే గొ

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (19:31 IST)
నేతితో మిరియాలను వేయించుకుని పొడి చేసుకుని తింటే గొంతు బాధలు తగ్గుతాయి. తీవ్రమైన జలుబుకు, దగ్గుకు మిరియాల చారుకి మించిన గొప్ప వైద్యం లేదు. గొంతు నొప్పికి మిరియాల వైద్యం ఉపకరిస్తుంది. ఉప్పుతో పాటు వామును కూడా మిరియాలలో కలిపి పొడి చేసుకుని తీసుకుంటే గొంతులో వచ్చే బాధ తగ్గిపోతుంది.
 
మిరియాలు, వెల్లుల్లిని నీటిలో వేసి బాగా ఉడికించుకుని ఆ నీటిలో తేనె కలుపుకుని, అప్పుడప్పుడు తాగుతుంటే వేడి తగ్గుతుంది. అజీర్ణ వ్యాధితో బాధపడేవారికి కూడా మిరియాలు ఎంతో మేలు చేస్తాయి. మూత సంబంధ వ్యాధులు గలవారికి మిరియాలు గొప్ప ఔషధం. 
 
తినే పదార్థాలపై మిరియాల పొడిని చల్లుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యము కలుగుతుంది. మతిభ్రమ, మూర్చ, హిస్టీరియా లాంటి వ్యాధులు వున్నవారు మిరియాల ఘాటును పీల్చితే ఎంతో మంచిది. మిరియాల పొడి, ఉప్పు పొడి సమంగా కలిపి, ఆ పొడిని కొండ నాలుకకు బాగా అద్దుకుంటే  కొండనాలుక తగ్గి, విపరీతంగా వచ్చే దగ్గు నివారణ అవుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

తర్వాతి కథనం
Show comments