Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా.. అయితే, చెంచా బ్రాందీతో చెక్ పెట్టండి?

Webdunia
గురువారం, 5 మే 2016 (09:08 IST)
చాలా మందికి చిగుళ్ళ నుంచి రక్తం వస్తూ ఉంటుంది. దీనివల్ల నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంటుంది. దీంతో నలుగురిలోకి వెళ్లాలంటే సిగ్గుపడుతుంటారు. ఈ రక్తస్రావ సమస్యకు ఇంట్లోనే చెక్ పెట్టొచ్చు. 
 
చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతుంటే ఒక లీటరు గోరువెచ్చటి నీటిలో ఒక చెంచా బ్రాందీ, రెండు చుక్కల లెమన్ ఆయిల్, ఒక చుక్క లెవెండర్ ఆయిల్, ఒక చుక్క యూకలిప్టస్ నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని నోట్లో వేసుకుని పుక్కలించాలి. ఇలా రోజంతా చేసినట్టయితే రక్తస్రావానికి చెక్ పెట్టొచ్చు. 
 
అలాగే, దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే, వాటికి సరైన పోషక పదార్థాలు అందివ్వకపోతే దంత సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల దంతాలకు ఎలాంటి హాని కలుగకుండా ఇంట్లోనే చిన్నపాటి చిట్కాలతో జాగ్రత్తగా పరిరక్షించుకోవాలని సలహా ఇస్తున్నారు. 

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

తర్వాతి కథనం
Show comments