Webdunia - Bharat's app for daily news and videos

Install App

మజ్జిగలో కొద్దిగా కరక్కాయ పొడిని కలుపుకుని తీసుకుంటే?

మజ్జిగలో కొద్దిగా కరక్కాయ పొడిని కలుపుకుని ప్రతిరోజూ భోజనానికి ముందు తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. రాత్రివేళ భోజనానికి ముందుగా 5 గ్రాముల కరక్కాయ చూర్ణంలో బెల్లం కలుపుకుని సేవిస్తే రక్తమెులలు తగ్గిపో

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (11:36 IST)
మజ్జిగలో కొద్దిగా కరక్కాయ పొడిని కలుపుకుని ప్రతిరోజూ భోజనానికి ముందు తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. రాత్రివేళ భోజనానికి ముందుగా 5 గ్రాముల కరక్కాయ చూర్ణంలో బెల్లం కలుపుకుని సేవిస్తే రక్తమెులలు తగ్గిపోతాయి. 5 గ్రాముల కరక్కాయ చూర్ణాన్ని 3 గ్రాముల తేనెతో రోజూ రెండు పూటలా తీసుకుని చప్పిడి ఆహారాన్ని తీసుకుంటే పచ్చకామెర్లు త్వరగా తగ్గేందుకు అవకాశాలున్నాయి.
 
కరక్కాయ చూర్ణంలో కొద్దిగా పిప్పలి చూర్ణం వేసి తేనెను కలుపుకుని ప్రతి నాలుగు గంటలకు ఓసారి తీసుకోవడం వలన దగ్గు, జలుబు వంటి సమస్యలు తొలగిపోతాయి. నీటిని ఇనుప పాత్రలో వేడిచేసి ఆ నీటిలో కరక్కాయ చూర్ణాన్ని కలిపి లేపనంగా వేస్తే గోరుచుట్టు వ్యాధి తగ్గుతుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments