Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకుపచ్చని కూరగాయలతో జ్ఞాపకశక్తి పెరుగుతుందా...?

ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయలు, పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని క్రమంగా ఆహారంలో చేర్చుకోవడం వలన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఆకుపచ్చని ఆహార పదార్థాల్లో న్యూట్రియన్స్, ఫైబర్ అధికంగా ఉంటుంద

Webdunia
మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (10:28 IST)
ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయలు, పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని క్రమంగా ఆహారంలో చేర్చుకోవడం వలన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఆకుపచ్చని ఆహార పదార్థాల్లో న్యూట్రియన్స్, ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. నేత్ర సమస్యలతో బాధపడేవారికి ఆకుపచ్చని పండ్లు, కూరగాయలు చాలా ఉపయోగపడుతాయి.
 
ముఖ్యంగా ఆకుపచ్చని పండ్లలో క్యాల్షియం, విటమిన్ సి, బీటా కెరోటినాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతాయి. అంతేకాకుండా హైబీపీ, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. శరీర రోగనిరోధన శక్తిని పెంచుటకు ఆకుపచ్చని పదార్థాలు చక్కగా పనిచేస్తాయి.
 
ఆకుపచ్చని ఆహారాలను తరచుగా తీసుకోవడం వలన అధిక బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పచ్చని పదార్థాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచడంలో ఆకుపచ్చని ఆహార పదార్థాలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఈ ఆకుపచ్చని పదార్థాలను తీసుకోవడం వలన శరీరానికి సంపూర్ణ పోషణ లభిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

తర్వాతి కథనం
Show comments