Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండు ద్రాక్షతో రక్తహీనతకు చెక్...

మార్కెట్‌లో లభ్యమయ్యే డ్రై ఫూట్స్‌తో ఆరోగ్యానికి ఎంతో మేలు. వీటిలో ఒకటి ఎండు ద్రాక్ష. దీన్ని ఆరగించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. దీన్ని ఆరగించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (09:12 IST)
మార్కెట్‌లో లభ్యమయ్యే డ్రై ఫూట్స్‌తో ఆరోగ్యానికి ఎంతో మేలు. వీటిలో ఒకటి ఎండు ద్రాక్ష. దీన్ని ఆరగించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. దీన్ని ఆరగించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారు ఈ పండ్లను ఆరగించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. తద్వారా శరీరంలో రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. ఎండు ద్రాక్షల్లో విటమిన్ బి, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. 
 
వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు. విటమిన్స్, అమినో యాసిడ్స్, మెగ్నీషియం, పోటాషియం అధికంగా ఉంటాయి. హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటే ఎండు ద్రాక్షలను తీసుకోవడం ద్వారా ఆ సమస్య దూరమయ్యే అవకాశం ఉంది. ఎండు ద్రాక్షల్లో క్యాల్షియం మెండుగా ఉంటుంది. ఇది పిల్లల్లో ఎముకల పెరుగుదలకు, గట్టిదనానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే, పిల్లల పెరుగుదలకు, గర్భిణీలకు ఎండు ద్రాక్షలు ఎంతగానో మేలు చేస్తాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: బ్రాస్లెట్ కోసం గొడవ: చెంపదెబ్బ భార్య చనిపోయిందని భర్త ఆత్మహత్య.. చివరికి?

KTR: ఒకసారి కాదు, 100 సార్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా వున్నాను.. కేటీఆర్

టూరిస్ట్ చేతిలో నుంచి నోట్ల కట్టలను లాక్కెళ్లిన కోతి!

ఎయిర్ ఇండియా ప్రమాదం- 87 మంది మృతుల డీఎన్ఏ మ్యాచ్ అయ్యాయి..

ఖతార్‍‌లో ఐదుగురు తెలుగు పాస్టర్లు అరెస్టు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

Ye Maaya Chesave: ఏ మాయ చేసావే రీ-రిలీజ్: ప్రమోషన్ కోసం చైతూ- సమంత కలిసి కనిపిస్తారా?

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

తర్వాతి కథనం
Show comments