Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి పాలలో పటిక బెల్లం కలుపుకుని తీసుకుంటే?

కొబ్బరి పువ్వు లోపలి భాగాన్ని పెరుగుతో కలుపుకుని ప్రతిరోజూ సేవిస్తే మూత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి. కొబ్బరి చూర్ణాన్ని నీటిలో వేసి మరిగించుకుని కషాయం రూపంలో తీసుకుంటే కడుపులోని మంటను తగ్గిస్తుంది. క

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (10:28 IST)
కొబ్బరి పువ్వు లోపలి భాగాన్ని పెరుగుతో కలుపుకుని ప్రతిరోజూ సేవిస్తే మూత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి. కొబ్బరి చూర్ణాన్ని నీటిలో వేసి మరిగించుకుని కషాయం రూపంలో తీసుకుంటే కడుపులోని మంటను తగ్గిస్తుంది. కొబ్బరిలో ఔషధగుణాలు చాలా ఉన్నాయి. ఈ కొబ్బరి చూర్ణం శరీర రోగనిరోధక శక్తిని పెంచుటకు సహాయపడుతుంది.
   
 
కొబ్బరి నీరు శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయుటకు ఉపయోగపడుతాయి. నేత్ర సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతాయి. కొబ్బరి పెంకు నుండి తయారుచేసిన తైలంతో మర్దన చేసుకుంటే పలు రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి. కొబ్బరి పాలు వీర్యవృద్ధిని కలిగిస్తాయి. కొబ్బరి పాలలో పటిక బెల్లం కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments