Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ పండ్లతో చెడు కొలెస్ట్రాల్‌ను తరిమేయవచ్చు...

చెర్రీ పండ్లలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకు మంచిగా ఉపయోగపడుతాయి. చెర్రీ పండ్లను తరచుగా తీసుకోవడం వలన రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఈ పండ్లను జ్యూస్ రూపంలో తీసుకు

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2018 (10:36 IST)
చెర్రీ పండ్లలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకు మంచిగా ఉపయోగపడుతాయి. చెర్రీ పండ్లను తరచుగా తీసుకోవడం వలన రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఈ పండ్లను జ్యూస్ రూపంలో తీసుకుంటే అలసట, ఒత్తిడి వంటి సమస్యలు తొలగిపోతాయి.
 
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు చెర్రీ పండు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. చెర్రీ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇందులోని విటమిన్ సి శరీరంలోని కొవ్వును కరిగించుటకు ఉపయోగపడుతుంది. తద్వారా శరీరంలో ఇన్‌ఫెక్షన్స్ దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments