బియ్యం కడిగిన నీళ్లలో అల్లం రసం, తేనె కలిపి

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (20:24 IST)
మనలో చాలామంది చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు వైద్యుల వద్దకు వెళ్లిపోతుంటారు. కానీ అలాంటివాటికి మన ఇంట్లో లభించే వస్తువులతోనే సమస్యను అధిగమించవచ్చు. అవేమిటో చూద్దాం.
 
1. తీవ్రమైన జ్వరం, డిహైడ్రేషన్ ఉన్నవారికి ఈ రసంలో మెంతికూర, తులసి రసం, తేనె కలిపి ఇస్తే త్వరిత ఉపశమనం లభిస్తుంది.
 
2. మాంసాహారం తిని అరగక ఇబ్బందిపడుతుంటే పాలకు బదులు అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే సరిపోతుంది.
 
3. చెంచా అల్లం రసంలో పావుచెంచా జీలకర్ర, తేనె వేసి తీసుకున్నట్లైతే తలతిరగడం, పైత్యం, వికారం వల్ల అయ్యే వాంతులు, దురద, కాలేయ సమస్యలు తగ్గుతాయి.
 
4. నెలసరి నొప్పితో బాధపడేవారు పదిరోజుల ముందు నుంచి వేణ్నీళ్లలో అల్లం రసం వేసి తీసుకున్నట్లైతే నొప్పి నుండి ఉపసమనం కలుగుతుంది.
 
5. కొబ్బరి నీటిలో అల్లం రసం కలిపి తీసుకున్నట్లైతే మూత్రవిసర్జన సమయంలో మంట సమస్య తగ్గుతుంది.
 
6. గొంతు ఇన్‌ఫెక్షన్, నోటిపూత ఉన్నవారు బియ్యం కడిగిన నీళ్లలో అల్లం రసం, తేనె కలిపి తాగాలి.
 
7. భోజనం చేసిన తరువాత చిన్న అల్లం ముక్క తింటే కడుపులో వాయువు పెరగకుండా, తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
 
8. అరగ్లాసు పాలల్లో అల్లం, పుదీనారసం సమపాళ్లలో కలిపి తాగితే కడుపులో మంట తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుమల కల్తీ లడ్డూ కేసు : రూ.234 కోట్ల హవాలా మోసం... రంగంలోకి ఈడీ

చంద్రబాబును కలవడం గొప్ప అనుభూతి - ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి...

సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఆటో డ్రైవర్‌గా మారాడు... ఏం ఫీల్ వుంది మావ ఇక్కడ

ఇదిగో ఈ 50 వేలు తీసుకుని చెప్పులు షాపు పెట్టుకో: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సాయం

అలాంటి అపవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం మనం తిన్నామా?: దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santosh Shobhan: కపుల్ ఫ్రెండ్లీ ఒక ప్యూర్ లవ్ స్టోరీ : ధీరజ్ మొగిలినేని

Tanikella Bharani: శివ భక్తితో లీనమై శివోహం పాటలో నటించా : తనికెళ్ల భరణి

జీవితంలో అందరికీ కనెక్ట్ అయ్యే సీన్స్ ఫంకీ లో ఉంటాయి : కె.వి. అనుదీప్

Prabhas: ఫౌజీ షూటింగ్‌పై కీలక అప్డేట్ - ప్రభాస్ రెడీ ఫర్ యాక్షన్ ?

కె.వి. అనుదీప్ కు నాయిక కయాదు లోహర్‌ మధ్య మంచి కెమిస్ట్రీ అదుర్స్

తర్వాతి కథనం
Show comments