Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్ట తగ్గి అధిక క్రొవ్వు కరిగించడం చాలా ఈజీ... ఎలాగంటే?!

మన శరీరం ఉండాల్సిన దాని కన్నా అధికబరువు ఉంటే అప్పుడు మనకు కలిగే ఇబ్బందులు ఏంటో అందరికీ తెలుసు. దీనికితోడు పొట్ట ఎక్కువగా ఉంటే ఆ సమస్య మరింత ఎక్కువవుతుంది. అయితే ఒక సింపుల్ ఎక్సర్‌సైజ్‌ను రోజూ నాలుగు నిమిషాల పాటు చేస్తే 28 రోజుల్లోనే శరీరంలో ఉన్న అధిక

Webdunia
బుధవారం, 7 జూన్ 2017 (14:38 IST)
మన శరీరం ఉండాల్సిన దాని కన్నా అధికబరువు ఉంటే అప్పుడు మనకు కలిగే ఇబ్బందులు ఏంటో అందరికీ తెలుసు. దీనికితోడు పొట్ట ఎక్కువగా ఉంటే ఆ సమస్య మరింత ఎక్కువవుతుంది. అయితే ఒక సింపుల్ ఎక్సర్‌సైజ్‌ను రోజూ నాలుగు నిమిషాల పాటు చేస్తే 28 రోజుల్లోనే శరీరంలో ఉన్న అధిక కొవ్వు తగ్గిపోతుంది. అంతేకాదు పొట్ట కూడా తగ్గి నాజూగ్గా తయారవ్వడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు.
 
నేలపై బోర్లాపడుకుని మోచేతులను కాలివేళ్ళను ఆధారంగా చేసుకుని శరీరం మొత్తాన్ని పైకి లేపాలి. ఈ భంగిమలో వీలైనంత సేపు ఉండాలి. దీంతో పొట్ట, ఛాతి కండరాలు, భుజాలపై అధిక ఒత్తిడి పడుతుంది. ఇది ఆయా భాగాల్లో ఉండే కొవ్వును కరిగిస్తుంది. మొదటి రెండురోజులు 20 సెకండ్లు, మూడు, నాలుగవరోజు 30 సెకండ్లు, ఐదవరోజు 40 సెకండ్లు, ఆరవరోజు రెస్టు తీసుకోవాలి. ఏడు, ఎనిమిది 45 సెకండ్లు, 9,10,11వతేదీల్లో  60 సెకండ్లు, 12వరోజు 90సెకండ్లు, 13వరోజు రెస్ట్ తీసుకోవాలి. 
 
అలాగే 14,15వ రోజుల్లో 90సెకండ్లు, 16,17రోజుల్లో 120 సెకండ్లు, 18వరోజు 150 సెకండ్లు, 19వతేదీ రెస్ట్ తీసుకోవాలి. 20,21రోజుల్లో 150 సెకండ్లు, 22,23రోజుల్లో 180 సెకండ్లు, 24వ రోజులో 210 సెకండ్, 25న రెస్ట్ తీసుకోవాలి. 26వ రోజున 210 సెకండ్లు, 27,28రోజుల్లో 240సెకండ్లు చేయాలి. ఇలా ప్రతిరోజు చేస్తే ఎక్సర్‌సైజ్ చేస్తే ఫలితం ఉంటుంది. పొట్ట కరగడమే కాదు..క్రొవ్వు కూడా కరుగుతుందంటున్నారు వైద్యులు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments