గుండె మంటను తగ్గించే కొబ్బరి నీరు

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (14:11 IST)
కొబ్బరిని మనం అనేక వంటలలో ఉపయోగిస్తాం. చాలా మంది కొబ్బరి పచ్చిగా కూడా తింటారు. కొబ్బరి నీరు లాగానే కొబ్బరి వలన కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సన్నగా ఉన్నవారు కొబ్బరి తింటే చాలా మంచిది. ఇది పొట్ట చుట్టూ పేరుకుపోయిన ప్రమాదకర ఫ్యాట్‌ను కూడా బయటకు పంపుతుంది. కొబ్బరిని తరచుగా తింటుంటే థైరాయిడ్ సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కొబ్బరి కీలక పాత్ర పోషిస్తుంది. కిడ్నీ సమస్యలు రాకుండా చూసుకుంటుంది. ఇది తింటే బరువు తగ్గకుండా బలంగా ఉంటారు. కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉండటం వలన మధుమేహ వ్యాధులను అదుపులో ఉంచగలుగుతుంది. శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపేస్తుంది. పాల కంటే కొబ్బరి నీరులో పోషక విలువలు చాలా ఎక్కువ. అసిడిటీ, గుండె మంటను కొబ్బరి నీరు తగ్గిస్తుంది. 
 
కొబ్బరి తింటే రక్తంలో ఆక్సీజన్ స్థాయిలు పెరిగి రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. చర్మ సంరక్షణకు కూడా కొబ్బరి నీరు ఉపయోగపడుతుంది. జిడ్డు చర్మంతో బాధపడే వారు కొబ్బరి నీరు తాగితే, అదనపు ఆయిల్స్ బయటకు పోయి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కొబ్బరిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు తలలో చుండ్రు, పేలు చేరడం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

ప్రయత్నాలు విఫలమైనా ప్రార్థనలు ఎన్నిటికీ విఫలం కావు : డీకే శివకుమార్

శాంతి, సామరస్యం ఉన్నచోట రోజూ పండుగే : పవన్ కళ్యాణ్

ఎన్డీయేతో జట్టు కట్టే ప్రసక్తే లేదు : విజయ్ పార్టీ నేత స్పష్టీకరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments