Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయం వేళ మరీ వేడి నీటిని తాగితే ఏమవుతుంది?

Webdunia
సోమవారం, 1 మే 2023 (14:27 IST)
ఉదయం లేవగానే చాలామంది గోరువెచ్చని నీటిని తాగడం చేస్తుంటారు. ఐతే మరికొందరు గోరువెచ్చని నీరు అనుకుంటారు కానీ విపరీతమైన వేడి నీరు తాగేస్తుంటారు. ఇలా వేడినీరు తాగేవారు అనుకోని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాము. వేడి నీటిని తాగడం వల్ల కలిగే నష్టాలలో కణజాలం దెబ్బతినడం, దాహం సంకేతాలు తగ్గడం వంటివి వుంటాయి.
 
వేడి నీటిని తాగడం వల్ల రోజువారీ మీరు తాగాల్సినంత ఎక్కువగా మంచినీరు తాగకపోవడం వుండవచ్చు. వ్యాయామం చేసేటప్పుడు సాధారణం కంటే ఎక్కువ హైడ్రేషన్, చెమట అధికంగా పట్టడం వంటివి ఉంటాయి. కొన్నిసార్లు వేడి నీటిని తీసుకోవడం వల్ల పెదవులు, నోటి లైనింగ్‌ను దెబ్బతీయవచ్చు.
 
వేడి నీరు తాగడం వల్ల నోటిలో బొబ్బలు ఏర్పడితే, అది అన్నవాహిక- జీర్ణవ్యవస్థ యొక్క సున్నితమైన లైనింగ్‌ను కూడా దెబ్బతీస్తుంది. వేడి నీటి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటుంది కనుక ఇది అంతర్గత అవయవాలపై చాలా ప్రభావం చూపుతుంది.
 
రాత్రి విశ్రాంతి తీసుకునే ముందు అనవసరమైన వేడి నీటిని తీసుకోవడం వల్ల రాత్రిపూట టాయిలెట్‌ వెళ్లాల్సి రావచ్చు. అందువల్ల నిద్రకు భంగం కలుగవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

30 యేళ్ల తర్వాత తమకు నచ్చిన వారికి ఓటు వేశామని చెప్పారంటే... : పవన్ కళ్యాణ్

Supreme Court: దర్శన్, పవిత్ర గౌడ బెయిల్‌‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

YSRCP: జెడ్‌పిటిసి ఉప ఎన్నికలు: వైకాపా పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Dry Day: నో ముక్క.. నో చుక్క.. హైదరాబాదులో ఆ రెండూ బంద్.. ఎప్పుడు?

Dharmasthala: వందలాది మృతదేహాలను ఖననం చేయాలని వారే చెప్పారు.. ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

తర్వాతి కథనం
Show comments