Webdunia - Bharat's app for daily news and videos

Install App

మతిమరుపు ఉందా? అయితే చాక్లెట్ తినండి...(video)

Webdunia
శుక్రవారం, 11 అక్టోబరు 2019 (14:50 IST)
చాక్లెట్ తినడమనేది చాలామంది పెద్దవాళ్ళల్లో అపోహ ఉంది. చాక్లెట్‌లు తినడానికి తామేమీ చిన్న పిల్లలం కాదని అంటుంటారు. కాని మతిమరుపు అనేది పిల్లలకు మాత్రమే రాదు, పెద్దలకుకూడా వయసు పెరిగే కొద్దీ మతిమరుపు పెరుగుతుంటుంది. దీనికి విరుగుడుగా చాక్లెట్లు తినమంటున్నారు వైద్యులు. 
 
మతిమరుపును దూరం చేసుకోవాలనుకుంటే ప్రతి రోజూ చాక్లెట్లు తప్పనిసరిగా తీసుకోవాలి. సమతులాహారంతోబాటు చాక్లెట్ కూడా మీ ఆహారంలో భాగంగా ఉండాలంటున్నారు వైద్యులు. ముఖ్యంగా డార్క్ చాక్లెట్‌లోవుండే పాలీ ఫెనాల్స్ చర్మానికి. గుండె కణాలకు హాని చేసే రసాయనాలను నివారిస్తాయంటున్నారు వైద్యులు.
 
చాలామందిలో చాక్లెట్‌లు తింటే దంతాలు పాడైపోతాయనే అపోహవుంది. కాని చాక్లెట్ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. దీంతో అది దంతాలకు హాని చేసే ఆస్కారమే ఉండదు. మిగిలిన తీపి పదార్థలతో పోల్చితే చాక్లెట్ ఫర్వాలేదని వైద్య నిపుణులంటున్నారు. కాబట్టి ప్రతిరోజు చాక్లెట్ తినడం నష్టం ఏమీ లేదని వైద్యులు సూచిస్తున్నారు. 
 
చాక్లెట్‌లో ఆరోగ్యానికి చాలా మేలు చేసే విటమిన్లు పుష్కలంగా ఉన్నాయని బ్రిటీష్ డైటిక్ అసోసియేషన్ పేర్కొంది. ముఖ్యంగా మిల్క్ చాక్లెట్‌లలో కాల్షియం, విటమిన్ బి2, బి12 పుష్కలంగా వుంటాయని, వీటితోబాటు మెగ్నీషియం, రాగి, ఇనుములాంటివి డార్క్ చాక్లెట్‌లలో పుష్కలంగావుంటాయని, ఇవి శరీరంలోని కొవ్వును తగ్గిస్తాయని వైద్యులు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments