కృష్ణ తులసి ఆకులు పొడి చేసి రోజూ చిటికెడు తీసుకుంటే?

ఇటీవల కాలంలో మధుమేహం వ్యాధితో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు మందులు వాడినా మనం తీసుకునే ఆహారం సరియైనది కాకపోవడం వల్ల ఈ సమస్య ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. అసలు ఈ మధుమేహం సమస్య రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవేంట

Webdunia
శనివారం, 26 మే 2018 (21:42 IST)
ఇటీవల కాలంలో మధుమేహం వ్యాధితో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు మందులు వాడినా మనం తీసుకునే ఆహారం సరియైనది కాకపోవడం వల్ల ఈ సమస్య ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. అసలు ఈ మధుమేహం సమస్య రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. కృష్ణతులసి ఆకులు తెచ్చి శుభ్రంగా కడిగి నీడలో ఎండబెట్టి పొడి చేసి సీసాలో ఉంచుకుని ఏ ఆహారం వండినా దానిలో చిటికెడు పొడి వేసుకోవాలి. ఇలా చేస్తున్నట్లయితే మధుమేహం వ్యాధి రాకుండా ఉంటుంది.
 
2. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. అలాగే మన శరీర బరువుని ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ప్రతిరోజు తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజుకి ఒక గంట వాకింగ్ తప్పనిసరిగా చేయాలి.
 
3. మనం తీసుకునే రోజువారి ఆహారంలో తీపి, నూనె పదార్థాల వాడకం వీలయినంతవరకు తగ్గించాలి. పసుపు, అల్లం, వెల్లుల్లి ఆహారంలో ఎక్కువగా వాడాలి. రాత్రి ఒక చెంచా మెంతులు కప్పు నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగాలి. భోజనం టేబుల్ పైన కాక క్రింద కూర్చుని తినాలి. 
 
4. పసుపు, ఉసిరి పొడి రెండూ సమానంగా కలిపి అర చెంచా పొడి రోజూ రెండు పూటలా నీటితో భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. మనం తినే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసీ రాజస్థానీయులు భాగస్వాములు

Passenger : విమానంలోని టాయిలెట్‌లో సిగరెట్ కాల్చాడు.. అరెస్ట్ అయ్యాడు..

Narendra Modi: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన

Hyderabad rains: టీజీఎస్సార్టీసీ ఎంజీబీఎస్ బ‌స్ స్టేష‌న్ నుంచి బ‌స్సుల రాకపోకల్లో మార్పులు (video)

రెండు కాళ్లు పైకెత్తి పందిని కొట్టినట్లు కొట్టారు: RRR గురించి కామినేని వ్యాఖ్యలు వైరల్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varalakshmi : వరలక్ష్మి శరత్ కుమార్ నిర్మాతగా దోస డైరీస్ బేనర్ లో సరస్వతి చిత్రం

Allu Sirish: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న అల్లు శిరీష్..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9: దివ్వెల మాధురి హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

Mohan Babu: పారడైజ్ చిత్రంలో శికంజా మాలిక్ గా డైలాగ్ కింగ్ మోహన్ బాబు

యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ మేఘాలు చెప్పిన ప్రేమకథ ఓటీటీలో స్ట్రీమింగ్

తర్వాతి కథనం
Show comments