Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరుసెనగ పప్పుతో బెల్లం కలిపి తింటే?

Webdunia
శనివారం, 19 అక్టోబరు 2019 (22:06 IST)
మనం రోజువారీ ఆహారంలో కొన్ని పదార్థాలను తెలియకుండా అధికంగా తినేస్తుంటాం. మరికొన్నింటిని అసలు తినకుండా వదిలేస్తాం. దీనివల్ల పోషక పదార్థాల సమతుల్యత కోల్పోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వేటిని తింటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో చూద్దాం.
 
1. నువ్వులు శరీరంలోని ఎముకలకు శక్తిని ఇవ్వగల సామర్థ్యం కలిగినది. తల వెంట్రుకలకు కూడా చాలా మంచిది. షుగర్ వ్యాధిని నిరోధించడంలో మంచి మందులా పనిచేస్తుంది.

2. చింతపండు అధికంగా తినేవారికి తలవెంట్రుకలు నెరసిపోతాయి. వయస్సు అధికముగా కనిపిస్తుంది. శరీరం లావై, బుద్ధి కూడా మందగిస్తుంది. కాబట్టి చింతపండు వాడటాన్ని తగ్గించుకోవటం మంచిది.

3. ఆవాలు దురదను, శరీర నీరసాన్ని తొలగిస్తాయి.

4. కొత్తిమీర శరీరం క్రమపద్ధతిలో వుండేందుకు తోడ్పడుతుంది.

5. వేరుసెనగ పప్పుతో బెల్లం కలిపి తిన్నచో శరీరానికి బలం వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

తర్వాతి కథనం
Show comments