Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరుసెనగ పప్పుతో బెల్లం కలిపి తింటే?

Webdunia
శనివారం, 19 అక్టోబరు 2019 (22:06 IST)
మనం రోజువారీ ఆహారంలో కొన్ని పదార్థాలను తెలియకుండా అధికంగా తినేస్తుంటాం. మరికొన్నింటిని అసలు తినకుండా వదిలేస్తాం. దీనివల్ల పోషక పదార్థాల సమతుల్యత కోల్పోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వేటిని తింటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో చూద్దాం.
 
1. నువ్వులు శరీరంలోని ఎముకలకు శక్తిని ఇవ్వగల సామర్థ్యం కలిగినది. తల వెంట్రుకలకు కూడా చాలా మంచిది. షుగర్ వ్యాధిని నిరోధించడంలో మంచి మందులా పనిచేస్తుంది.

2. చింతపండు అధికంగా తినేవారికి తలవెంట్రుకలు నెరసిపోతాయి. వయస్సు అధికముగా కనిపిస్తుంది. శరీరం లావై, బుద్ధి కూడా మందగిస్తుంది. కాబట్టి చింతపండు వాడటాన్ని తగ్గించుకోవటం మంచిది.

3. ఆవాలు దురదను, శరీర నీరసాన్ని తొలగిస్తాయి.

4. కొత్తిమీర శరీరం క్రమపద్ధతిలో వుండేందుకు తోడ్పడుతుంది.

5. వేరుసెనగ పప్పుతో బెల్లం కలిపి తిన్నచో శరీరానికి బలం వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

TDP: ఐదు నెలల జీతాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇచ్చిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే

సూది గుచ్చకుండానే రక్త పరీక్ష ఎలా? నిలోఫర్ ఆస్పత్రి ఘనత!

తెలంగాణ రాజ్ భవన్‌లో చోరీ ఆ టెక్కీ పనేనంటున్న పోలీసులు!

పాక్‌లోని ప్రతి అంగుళం మా గురిలోనే ఉంది.. దాడి చేస్తే కలుగులో దాక్కోవాల్సిందే : ఎయిర్ డిఫెన్స్ డీజీ

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హోస్టుగా నాగార్జునే ఫిక్స్..?

NTR: ఎన్టీఆర్ కు ప్రముఖులు శుభాకాంక్షలు - వార్ 2 లో ఎన్టీఆర్ పై సాంగ్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

తర్వాతి కథనం
Show comments