Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎముక పుష్టి కోసం ఇవి తినాల్సిందే

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (20:43 IST)
ఎముకలను బలోపేతం చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఎముకలు పుష్టిగా వుంటేనే మనిషి శరీరం సహకరిస్తుంది. లేదంటే కాస్త దూరం నడవాలన్నా, పని చేయాలన్నా ఇబ్బందిపడతారు. ఏ ఆహారం ఎముకలను బలోపేతం చేస్తాయో తెలుసుకుందాము.

 
వాల్ నట్స్- ఇందులో క్యాల్షియం ఉంటుంది. పాలతో కలిపి తింటే మేలు జరుగుతుంది.

 
సాల్మన్ చేపలు- వీటిని తినడం వల్ల కూడా ఎముకలు దృఢంగా ఉంటాయి.

 
గుడ్లు- కోడిగుడ్లలో ప్రొటీన్లు, పోషకాల నిల్వ ఉంటుంది. కనుక వీటిని తీసుకుంటూ వుండాలి.

 
బచ్చలికూర- బచ్చలికూరలో ఐరన్, కాల్షియంతో పాటు విటమిన్ కె కూడా ఉంటుంది.

 
ఎర్ర ముల్లంగి- ఎర్ర ముల్లంగిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి కూడా ఉంటాయి.

 
పనీర్-  పనీర్‌లో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి.

 
అరటిపండు- అరటిపండులో క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది.

 
పాలు- పాలలో కాల్షియం అత్యధికంగా ఉంటుందని చెబుతారు.

 
సోయాబీన్- సోయాబీన్‌లో పాలతో సమానంగా కాల్షియం ఉంటుంది.

 
బ్రోకలీ- పాలు, సోయాబీన్స్ తర్వాత అత్యధిక కాల్షియం కంటెంట్ కలిగిన కూరగాయ ఇది.

 
గమనిక: వైద్యుని సలహా మేరకు మాత్రమే ఆరోగ్య సంబంధిత చిట్కాలను ప్రయత్నించండి.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments