Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క నిమ్మకాయ మీ అనారోగ్యాన్ని పటాపంచలు చేస్తోంది...

ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను పిండి తాగితే ఎన్నో లాభాలుంటాయంటున్నారు వైద్యులు. నిమ్మకాయ రసం కారణంగా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. నిమ్మరసాన్ని ప్రతిరోజు తాగితే ఎలాంటి రోగాలు

Webdunia
సోమవారం, 26 జూన్ 2017 (12:25 IST)
ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను పిండి తాగితే ఎన్నో లాభాలుంటాయంటున్నారు వైద్యులు. నిమ్మకాయ రసం కారణంగా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. నిమ్మరసాన్ని ప్రతిరోజు తాగితే ఎలాంటి రోగాలు దరిచేరకుండా మందులు వాడాల్సిన అవసరం రాదని చెబుతున్నారు వైద్యులు. రోగ నిరోధక శక్తి, ఇన్ఫెక్షన్లకు నిమ్మరంలో యాంటీ ఆక్సిడెంట్లు, 'సి' విటమిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 
 
సహజసిద్ధమైన యాంటి బయాటిక్, యాంటి వైరల్ గుణాలు ఉండటం వల్ల పలు రకాల ఇన్ఫెక్షన్లు ఇట్టే నయమైపోతాయి. శరీరంలో పొటాషియం లెవల్స్ కూడా పెరుగుతాయట. కిడ్నీలో ఒకవేళ రాళ్ళుంటే నిమ్మకాయ రసం కారణంగా నెమ్మదిగా అవి కరిగిపోతాయి. కడుపునొప్పి ఉంటే నిమ్మకాయ రసం ఎంతో మంచి ఔషధమట. 

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

తర్వాతి కథనం
Show comments