Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే కలిగే ప్రయోజనాలు

సిహెచ్
సోమవారం, 9 సెప్టెంబరు 2024 (20:28 IST)
ప్రతిరోజూ పాలలో ఖర్జూరాన్ని నానబెట్టి తీసుకుంటే రక్తం ఉత్పత్తి అవుతుంది. రక్త సరఫరా మెరుగుపడటంతో పాటు బలం కూడా వస్తుంది. పాలతో ఖర్జూరాలను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

ఖర్జూరంలో ఫైబర్, సెలీనియం, మెగ్నీషియం, పిండి పదార్థాలు, కాల్షియం, ఐరన్ వంటి ఎన్నో పోషక విలువలు ఉన్నాయి
పాలతో కలిపి తాగడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి.
ఖర్జూరాలను రాత్రిపూట పాలలో వేసి తెల్లారక తాగితే మంచి శక్తి వస్తుంది.
ఖర్జూరం పాలను తీసుకోవడం వల్ల రక్తహీనత దూరం చేసుకోవచ్చు.
ఖర్జూరం పాలను తీసుకుంటే జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది.
ఖర్జూరం పాలలో విటమిన్ బి6 ఉండటం వల్ల జ్ఞాపకశక్తి బలపడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉండటం వల్ల ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాకినాడలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్యటన.. హైడ్రా వ్యవస్థపై..?

బంగాళాఖాతంలో గణేష్ నిమజ్జనం.. ముగ్గురు యువకులు గల్లంతు

అల్పపీడనం.. మల్కన్‌గిరి, కోరాపుట్‌లలో వరదలు

పాకెట్ మనీని విరాళంగా ఇచ్చిన చిన్నారులు.. చంద్రబాబు కితాబు (వీడియో)

తిరుపతి, కడపలో 40 ఎర్రచందనం దుంగలు స్వాధీనం, ముగ్గురు అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రఘు తాత లో హిందీ కష్టాలు చెప్పిన కీర్తి సురేష్

యండమూరి అంతర్ముఖం వెండి తెరపై కి తేనున్న తుమ్మలపల్లి

స్కూల్ లో నాటకాలు రాయడం, ప్రదర్శించా, అది ఉత్సవం చిత్రానికి యూస్ అయింది : నటుడు దిలీప్ ప్రకాష్

కిరణ్ అబ్బవరం క సినిమా మలయాళం థియేట్రికల్ రైట్స్ తీసుకున్న దుల్కర్ సల్మాన్

నాన్న సూపర్ హీరో చిత్రంలో సుధీర్ బాబు ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments