Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటి పండును పెరుగులో కలిపి తింటే ఏమౌతుంది?

బాగా పండిన అరటి పండును పెరుగులో కలిపి తింటే వైట్ డిశ్చార్జ్ సమస్యను దూరం చేసుకోవచ్చు. అరటి పువ్వును ఉడికించి పెరుగులో కలిపి తీసుకుంటే నెలసరి సమస్యలను.. నెలసరి నొప్పులు, అధిక రక్తస్రావాన్ని తగ్గించుకోవ

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (14:43 IST)
బాగా పండిన అరటి పండును పెరుగులో కలిపి తింటే వైట్ డిశ్చార్జ్ సమస్యను దూరం చేసుకోవచ్చు. అరటి పువ్వును ఉడికించి పెరుగులో కలిపి తీసుకుంటే నెలసరి సమస్యలను.. నెలసరి నొప్పులు, అధిక రక్తస్రావాన్ని తగ్గించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అరటిపండు డయోరియాను తగ్గిస్తుంది. చెడు బ్యాక్టీరియాను దూరం చేస్తుంది. అరటిలోని కేలరీలతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇందులోని పొటాషియం శరీరంలోని నీటి నిల్వలను కాపాడుతుంది. విటమిన్ బి6, క్యాల్షియం, జింక్ ఫోలిక్ ఆమ్లం, పీచు వంటివి శరీరానికి బలాన్నిస్తాయి. ఇవి అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. 
 
అరటి గుజ్జును ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. అలాగే రెండు అరటి పండ్లు, ఒక గుడ్డు, గ్లాసు పాలు, రెండు టేబుల్‌ స్పూన్ల తేనె కలిపి బనానా షేక్‌ తయారు చేసి ఉదయాన్నే తాగితే బలహీనంగా ఉన్నవారు బరువు పెరిగి బ‌లంగా త‌యార‌వుతారు. అరటి అజీర్తి, అల్సర్లను దూరం చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

తర్వాతి కథనం
Show comments