Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎసిడిటీతో తట్టుకోలేనంత ఇబ్బంది పడుతున్నారా?

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (12:06 IST)
ఎసిడిటీతో తట్టుకోలేనంత ఇబ్బంది పడుతున్నారా? ఛాతీలో మంట, గొంతులోకి తన్నుకొచ్చే జీర్ణరసాలు, పుల్లని త్రేన్పులు వంటివి ఎసిడిటీ ప్రధాన లక్షణాలు. ఈ ఇబ్బందులను అధికమించాలంటే...
 
*నియమిత ఆహార వేళలు పాటించాలి.
 
*ఎసిడిటీ ఉన్న వారు తేలికగా జీర్ణమయ్యే అన్నం తినాలి. 
 
*తక్కువ పరిమాణాల్లో ఎక్కువ సార్లు తినాలి. 
 
*సమయానికి ఆహారం తినడం మానకూడదు.
 
*పుల్లని, తీపి పదార్థాలు తినకూడదు.
 
*మితిమీరి ఆహారం తీసుకోకూడదు. జీర్ణాశయంలో ఆహారం జీర్ణమయ్యేటంత ఖాళీ వదలాలి. 
 
*తిన్న వెంటనే పడుకోకుండా కనీసం 40 నిమిషాల వరకైనా నిటారుగా నిలబడటం లేదా కూర్చోవడం చేయాలి.
 
*జంక్ ఫుడ్‌లో ఉండే కొవ్వులను అరిగించుకోవడానికి అధక పరిమాణంలో జీర్ణరసాలు ఊరతాయి. కాబట్టి కొవ్వులు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments