ఎసిడిటీతో తట్టుకోలేనంత ఇబ్బంది పడుతున్నారా?

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (12:06 IST)
ఎసిడిటీతో తట్టుకోలేనంత ఇబ్బంది పడుతున్నారా? ఛాతీలో మంట, గొంతులోకి తన్నుకొచ్చే జీర్ణరసాలు, పుల్లని త్రేన్పులు వంటివి ఎసిడిటీ ప్రధాన లక్షణాలు. ఈ ఇబ్బందులను అధికమించాలంటే...
 
*నియమిత ఆహార వేళలు పాటించాలి.
 
*ఎసిడిటీ ఉన్న వారు తేలికగా జీర్ణమయ్యే అన్నం తినాలి. 
 
*తక్కువ పరిమాణాల్లో ఎక్కువ సార్లు తినాలి. 
 
*సమయానికి ఆహారం తినడం మానకూడదు.
 
*పుల్లని, తీపి పదార్థాలు తినకూడదు.
 
*మితిమీరి ఆహారం తీసుకోకూడదు. జీర్ణాశయంలో ఆహారం జీర్ణమయ్యేటంత ఖాళీ వదలాలి. 
 
*తిన్న వెంటనే పడుకోకుండా కనీసం 40 నిమిషాల వరకైనా నిటారుగా నిలబడటం లేదా కూర్చోవడం చేయాలి.
 
*జంక్ ఫుడ్‌లో ఉండే కొవ్వులను అరిగించుకోవడానికి అధక పరిమాణంలో జీర్ణరసాలు ఊరతాయి. కాబట్టి కొవ్వులు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డీప్‌ఫేక్ చిత్రాలను నిషేధించేలా లోక్‌సభలో బిల్లు

కేరళ తరహాలో ఏపీలో విద్యావిధానం అవసరం.. పవన్ కల్యాణ్

NABARD: ఏపీ రాజధాని అభివృద్ధికి నాబార్డ్ రూ.169 కోట్లు ఆమోదం

అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు : విమానయాన సంస్థకు కేంద్రం హెచ్చరిక

Drone In Tirumala : తిరుమల శిలాతోరణం సమీపంలో డ్రోన్ చక్కర్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళగా పుట్టినందుకు గర్వంగా ఉంది : జాన్వీ కపూర్

Sharva: సంక్రాంతికి శర్వా చిత్రం నారి నారి నడుమ మురారి గ్రాండ్ రిలీజ్

NTR, Balayya: ఒకప్పడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్ కి సినిమా రిలీజ్ కస్టాలు

అఖండ 2 కు లాబాలు వచ్చినా ప్రొడ్యూసర్స్ కు అనుకోని ఆటంకాలు

ప్రేమించి మోసం చేసేవాళ్ళకు పుట్టగతులుండవ్ : నటి ఇంద్రజ శాపనార్థాలు

తర్వాతి కథనం
Show comments