స్వచ్ఛమైన నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (22:33 IST)
మంచినీరు. రోజుకి కనీసం 2 నుంచి 3 లీటర్ల మంచినీరు తాగాలని నిపుణులు చెపుతారు. ఐతే ఆ నీరు స్వచ్ఛమైనదిగా వుండాలి. స్వచ్ఛమైన మంచినీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
నీరు త్రాగడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది శరీర జీవక్రియ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది.
 
మానవ శరీరంలో మూడింట రెండు వంతుల నీరు ఉంటుంది కనుక డీహైడ్రేషన్ మన శక్తిస్థాయిలను ప్రభావితం చేస్తుంది
 
స్వచ్ఛమైన నీటిని తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.
 
నీరు శరీరంలో శోషరసాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.
 
తగినంత నీరు తాగడం వల్ల ముఖంపై ఉండే ముడతలు తగ్గి కాంతివంతమవుతుంది.
 
స్వచ్ఛమైన నీటిని తాగడం వల్ల మూత్రపిండాలు సమర్థవంతంగా పని చేస్తాయి.
 
మంచినీరు కీళ్ళకు ఎటువంటి నష్టం జరగకుండా కాపాడుతుంది. మన ఎముక మృదులాస్థిలో 80 శాతం నీరు ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments