కిడ్నీలో రాళ్లు కరిగిపోవాలంటే రాజమా గింజలు తీసుకుంటే...

Webdunia
బుధవారం, 24 జులై 2019 (22:18 IST)
ఇటీవలకాలంలో చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్ సమస్యలు తలెత్తుతున్నాయి. మనం సరైన ఆహారం తీసుకోకపోవడం, జీవన విధానంలో మార్పులు, వాతావరణ కాలుష్యం వల్ల ఈ సమస్య సాధారణంగా మారింది. వీటిని నివారించుకోవడానికి మార్గాలు ఏమిటో చూద్దాం.
 
1. తులసి ఆకులకు ఒక టీ స్పూను తేనె కలిపి జ్యూస్ తయారుచేసుకోవాలి. ఈ జ్యూస్‌ని ఆరునెలల పాటు ప్రతి రోజు తీసుకోవాలి. ఇలా చేయడం వలన కిడ్నీలోని రాళ్ల పరిమాణం తగ్గి యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి.
 
2. రాజ్మా మన నాలుకకు ఎంత రుచిని ఇస్తాయో, ఆరోగ్యానికి అంతకన్నా ఎక్కువ మేలు చేస్తాయి. నాలుగు లీటర్ల నీటిలో మధ్యకు చీల్చిన యాబై గ్రాముల రాజ్మా గింజలను వేసి వీటిని సన్నని మంట మీద ఉంచి మరగనివ్వాలి. తరువాత ఆ మిశ్రమాన్ని వడకట్టుకుని సుమారు ఎనిమిది గంటల పాటు చల్లబరిచి వీటిని వడకట్టుకుని రోజులో రెండు గంటలకు ఒకసారి ఈ డికాషన్‌ను గ్లాసు చొప్పున తీసుకోవాలి. ఇలా వారంలో కనీసం రెండుసార్లు తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్ సమస్యలకు మంచి ఔషదంలా ఉపయోగపడుతుంది.
 
3. ద్రాక్షలో అధిక శాతం నీరు, పొటాషియం, సాల్ట్ ఉంటాయి. ఇవి మూత్రపిండాల సమస్యను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. అలాగే పుచ్చకాయను తీసుకోవడం వలన కూడా కిడ్నీ సమస్య తలెత్తదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మనిద్దరి మధ్య మా ఆయన అడ్డుగా వున్నాడు, చంపేయ్: ప్రియుడితో వివాహిత

ట్రంప్ మళ్లీ కొత్త మెలిక: మధుమేహం, ఊబకాయం వుంటే వీసా రిజెక్ట్

బావతో భార్య నవ్వుతూ మాట్లాడిందని పీక కోసిన భర్త, ఆపై ఆత్మహత్య

వాగులో వజ్రాలు దొరుకుతున్నాయని నంద్యాల గాజులపల్లె ప్రజలు క్యూ (video)

kakinada, బస్సుకోసం వేచి చూస్తున్నవారిపైకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు దుర్మరణం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి చాలా అవార్డులు వస్తాయి - బీవీఎస్ రవి

Janhvi Swaroop: కౌశిక్ గోల్డ్, డైమండ్స్ ప్రచారకర్తగా జాన్వి స్వరూప్ ఘట్టమనేని

సంచలనంగా మారిన మన శంకరవర ప్రసాద్ గారు మీసాల పిల్ల సాంగ్

Mahesh Babu: మహేష్ బాబు .. బిజినెస్‌మ్యాన్ 4K ప్రింట్‌తో రీ-రిలీజ్

Kalivi Vanam: వనాలను రక్షించుకోవాలనే నేపథ్యంతో కలివి వనం

తర్వాతి కథనం
Show comments