Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీలో రాళ్లు కరిగిపోవాలంటే రాజమా గింజలు తీసుకుంటే...

Webdunia
బుధవారం, 24 జులై 2019 (22:18 IST)
ఇటీవలకాలంలో చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్ సమస్యలు తలెత్తుతున్నాయి. మనం సరైన ఆహారం తీసుకోకపోవడం, జీవన విధానంలో మార్పులు, వాతావరణ కాలుష్యం వల్ల ఈ సమస్య సాధారణంగా మారింది. వీటిని నివారించుకోవడానికి మార్గాలు ఏమిటో చూద్దాం.
 
1. తులసి ఆకులకు ఒక టీ స్పూను తేనె కలిపి జ్యూస్ తయారుచేసుకోవాలి. ఈ జ్యూస్‌ని ఆరునెలల పాటు ప్రతి రోజు తీసుకోవాలి. ఇలా చేయడం వలన కిడ్నీలోని రాళ్ల పరిమాణం తగ్గి యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి.
 
2. రాజ్మా మన నాలుకకు ఎంత రుచిని ఇస్తాయో, ఆరోగ్యానికి అంతకన్నా ఎక్కువ మేలు చేస్తాయి. నాలుగు లీటర్ల నీటిలో మధ్యకు చీల్చిన యాబై గ్రాముల రాజ్మా గింజలను వేసి వీటిని సన్నని మంట మీద ఉంచి మరగనివ్వాలి. తరువాత ఆ మిశ్రమాన్ని వడకట్టుకుని సుమారు ఎనిమిది గంటల పాటు చల్లబరిచి వీటిని వడకట్టుకుని రోజులో రెండు గంటలకు ఒకసారి ఈ డికాషన్‌ను గ్లాసు చొప్పున తీసుకోవాలి. ఇలా వారంలో కనీసం రెండుసార్లు తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్ సమస్యలకు మంచి ఔషదంలా ఉపయోగపడుతుంది.
 
3. ద్రాక్షలో అధిక శాతం నీరు, పొటాషియం, సాల్ట్ ఉంటాయి. ఇవి మూత్రపిండాల సమస్యను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. అలాగే పుచ్చకాయను తీసుకోవడం వలన కూడా కిడ్నీ సమస్య తలెత్తదు.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments