Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్నం పూట మొద్దు నిద్ర వద్దు.. 30 నిమిషాలే ముద్దు.. 40 నిమిషాలు దాటితే?!

మధ్యాహ్నం పూట గంటల కొద్దీ నిద్రపోతున్నారా? అయితే ఆ అలవాటును మార్చుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మధ్యాహ్నం పూట అలసటగా ఉంటే అరగంట పాటు కునుకు తీస్తే సరిపోతుంది కానీ గంటల కొద్దీ కునుకు తీయడం ద్వారా అ

Webdunia
గురువారం, 21 జులై 2016 (17:25 IST)
మధ్యాహ్నం పూట గంటల కొద్దీ నిద్రపోతున్నారా? అయితే ఆ అలవాటును మార్చుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మధ్యాహ్నం పూట అలసటగా ఉంటే అరగంట పాటు కునుకు తీస్తే సరిపోతుంది కానీ గంటల కొద్దీ కునుకు తీయడం ద్వారా అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లవుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మధ్యాహ్నం పూట 40 నిమిషాలకు పైగా నిద్రపోతే ఒబిసిటీ, గుండెజబ్బులు, హైబీపీ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు తాజాగా నిర్వహించిన సర్వేలో తేలింది. 
 
మధ్యాహ్నం పూట మొద్దుగా నిద్రపోయే వారిలో మెటబాలిజం సిండ్రోమ్‌కు దారితీసే అవకాశాలు 50 శాతం వరకూ ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. అంతే కాకుండా వీరి జీవక్రియల్లో చాలా మార్పులు సంభవిస్తాయని కూడా వారు హెచ్చరిస్తున్నారు. నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యమే. కానీ పగటి పూట అతి నిద్ర వద్దే వద్దని, రాత్రిపూట 8 గంటల నిద్ర అవసరమని.. గంటపాటు వ్యాయామం, సరైన ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇంకా చిన్న వయస్సులోనే మృతిని కొనితెచ్చుకున్నట్లవుతుంది. సో.. మధ్యాహ్నం పూట ఎక్కువ సేపు మాత్రం నిద్రపోకండి సుమా..! 

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం