గంటల కొద్దీ కూర్చుంటున్నారా? ఐతే ఆయుర్దాయం హుష్ కాకి.. ఎలా..!?

కంప్యూటర్ల పుణ్యమా అని ప్రస్తుతం శారీరక శ్రమతో కూడిన పనులు చాలామటుకు మూలనపడిపోయాయి. ఫోన్లు, కంప్యూటర్లు వంటి సాంకేతిక పరికరాలతో మనిషి శారీరకంగా పనిచేయడం బాగా తగ్గిపోయింది. అయితే గంటల పాటు కూర్చుంటూ..

Webdunia
గురువారం, 21 జులై 2016 (15:53 IST)
కంప్యూటర్ల పుణ్యమా అని ప్రస్తుతం శారీరక శ్రమతో కూడిన పనులు చాలామటుకు మూలనపడిపోయాయి. ఫోన్లు, కంప్యూటర్లు వంటి సాంకేతిక పరికరాలతో మనిషి శారీరకంగా పనిచేయడం బాగా తగ్గిపోయింది. అయితే గంటల పాటు కూర్చుంటూ.. గంటల పాటు ఫోన్లు చేసుకుంటూ అలానే కూర్చుండిపోయే వారికి ఆయుర్దాయం తక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
రోజులో పనిచేసే ప్రదేశంలో కూర్చుంటే.. లేదా ఎక్కువ సేపు కదలకపోయినా.. ఇక ఆ అలవాటును దూరం చేసుకోవడం మంచిది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుంటే మృత్యువుకు స్వాగతం పలికినట్లేనని, తద్వారా మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం అధికంగా ఉన్నట్లు పరిశోధకులు అంటున్నారు. దీంతో పాటు ఆయుర్దాయం కూడా తగ్గిపోతుంది. 
 
ఇలా గంటల పాటు కూర్చుంటే రోజుకి గంట పాటు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు గంటల తరబడి కూర్చుంటే క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments