Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరువెచ్చని స్నానం, నువ్వుల నూనెతో మర్దన చేస్తే ఆ నొప్పి తగ్గుతుంది

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (22:34 IST)
మోకాళ్ల నొప్పులు చాలామందిని వేధించే సమస్య. ఎందుకు అలా మోకాళ్ల నొప్పులు వస్తాయో కొందరికి తెలియదు. కానీ ఈ సమస్యను వదిలించుకునేందుకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

 
గాయం లేదా ఆర్థరైటిస్ మంట వల్ల కలిగే మోకాలి నొప్పికి విశ్రాంతి తీసుకోవడం, ఐస్ అప్లై చేయడం మంచిది. ఐతే ఐసును నేరుగా చర్మంపై పెట్టకూడదు. వస్త్రంలో చుట్టి పెట్టాలి. మోకాలికి కొంత విశ్రాంతి ఇవ్వాలి. వాపును తగ్గించడానికి ఐసు ముక్కతో మర్దన చేయాలి.

 
ఆర్థరైటిస్ నొప్పి లేదా మోకాలి నొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి వేడి, చల్లని చికిత్సలు సహాయపడతాయి. వేడి చికిత్సలలో ఉదయాన్నే సుదీర్ఘమైన, గోరువెచ్చని స్నానం చేస్తే సమస్య తగ్గుతుంది. అలాగే కీళ్ల నొప్పి, వాపు మరియు మంట నుండి ఉపశమనం పొందేందుకు ఒక టవల్‌లో ఒక జెల్ ఐస్ ప్యాక్ సంచిని చుట్టి, త్వరగా ఉపశమనం కోసం బాధగా వున్న కీళ్ళకు వర్తించాలి. చర్మానికి నేరుగా ఐస్‌ని ఎప్పుడూ వేయకూడదు.

 
ఆయుర్వేద షాపుల్లో కీళ్ల నొప్పులకు లేపనాలు వుంటాయి. వాటిని ఉపయోగించినా మోకాలు నొప్పి లేదా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. నువ్వుల నూనెతో మర్దన చేసినా ఉపశమనం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jagan: మూడు రోజులుగా ముగ్గుర్ని యువకుల్ని పోలీసులు హింసించారు.. జగన్ ఫైర్

Engineering student: పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Temperatures rise in AP: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Covid: తిరుపతిలో పది నెలల బాలికకు కోవిడ్-19: అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి పాజిటివ్

Asaduddin Owaisi: కొంచెం ఆత్మపరిశీలన చేసుకోండి.. మూర్ఖత్వమే కదా...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments