Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ హైబీపీలో రెండో స్థానం.. అదుపులో వుంచుకోకపోతే?

మధుమేహ రోగుల విషయంలో అగ్రస్థానంలో వున్న తెలంగాణ ప్రస్తుతం అధిక రక్తపోటు (హైబీపీ) రోగుల విషయంలో రెండో స్థానంలో నిలిచింది. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రస్థానంలో వున్నట్లు తెలంగాణ సర్కారు.. రోగాల వి

Webdunia
గురువారం, 17 మే 2018 (09:27 IST)
మధుమేహ రోగుల విషయంలో అగ్రస్థానంలో వున్న తెలంగాణ ప్రస్తుతం అధిక రక్తపోటు (హైబీపీ) రోగుల విషయంలో రెండో స్థానంలో నిలిచింది. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రస్థానంలో వున్నట్లు తెలంగాణ సర్కారు.. రోగాల విషయంలోనూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
 
ఈ మేరకు జాతీయ పోషకాహార సంస్థ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా హైబీపీ రోగుల సంఖ్య అధికంగా ఉందని తేలింది. దేశవ్యాప్తంగా మొత్తం 14 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని.. మరో పదేళ్లలో వీరి సంఖ్య 21.4 కోట్లకు చేరుతుందని వైద్యులు చెప్తున్నారు. పురుషుల్లో 39శాతం, మహిళల్లో 29శాతం మంది హైబీపీతో బాధపడుతున్నారని చెప్పారు. 
 
రక్తపోటును అదుపులో వుంచుకోకపోతే.. పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, గుండె, కిడ్నీ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరించారు. 40 ఏళ్ల లోపు గల వారు ఈ వ్యాధితో బాధపడుతున్నారని.. అయితే హైబీపీ నుంచి బయటపడాలంటే.. జీవిత విధానంలో మార్పు చేసుకోవాలని డాక్టర్ శివరాజు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సింధు జలాలను నిలిపివేసిన భారత్.. పాకిస్థాన్‌లో ఎండిపోతున్న డ్యామ్‌లు

టీడీపీ నేతను కత్తితో పొడిచి.. శవాన్ని ముక్కలు నరికి....

Pawan Kalyan: శర్మిష్ట పనోలి అరెస్ట్.. స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదనీ యువకుడు బలవన్మరణం...

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

తర్వాతి కథనం
Show comments