Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాటేస్తున్న కేన్సర్ : యేడాదిలో 8.1 లక్షల మంది మృతి

Webdunia
శనివారం, 22 డిశెంబరు 2018 (09:45 IST)
దేశ ప్రజలను కేన్సర్ మహమ్మారి కాటేస్తోంది. ఫలితంగా ఈ యేడాది ఇప్పటికే 8.1 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ వెల్లడించారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమె ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్ నివేదికను సభలో వెల్లడించారు. ఈ నివేదిక ప్రకారం 2018లో 15.86 లక్షల మంది కేన్సర్ మహమ్మారికి ప్రాణాలు కోల్పోయినట్టు తేలింది.
 
ఈ సంఖ్య 2017లో 7.66 లక్షలుగా ఉందని ఈ నివేదిక వెల్లడించింది. అలాగే, 2017లో 15.17 లక్షలు, 2016లో 14.51 లక్షల కేన్సర్ కేసులు కేసులు నమోదైనట్టు వివరించారు. ప్రధానంగా గొంతు, రొమ్ము, సెర్వికల్‌ క్యాన్సర్‌ల బారినపడేవారే ఎక్కువగా ఉన్నారని, ఇందుకోసం బీపీ, డయాబెటిస్‌, ఇతర కేన్సర్ వ్యాప్తిని నిరోధించేందుకు తగిన చర్యలు చేపట్టినట్టు ఆమె వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

తర్వాతి కథనం
Show comments