Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాటేస్తున్న కేన్సర్ : యేడాదిలో 8.1 లక్షల మంది మృతి

Webdunia
శనివారం, 22 డిశెంబరు 2018 (09:45 IST)
దేశ ప్రజలను కేన్సర్ మహమ్మారి కాటేస్తోంది. ఫలితంగా ఈ యేడాది ఇప్పటికే 8.1 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ వెల్లడించారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమె ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్ నివేదికను సభలో వెల్లడించారు. ఈ నివేదిక ప్రకారం 2018లో 15.86 లక్షల మంది కేన్సర్ మహమ్మారికి ప్రాణాలు కోల్పోయినట్టు తేలింది.
 
ఈ సంఖ్య 2017లో 7.66 లక్షలుగా ఉందని ఈ నివేదిక వెల్లడించింది. అలాగే, 2017లో 15.17 లక్షలు, 2016లో 14.51 లక్షల కేన్సర్ కేసులు కేసులు నమోదైనట్టు వివరించారు. ప్రధానంగా గొంతు, రొమ్ము, సెర్వికల్‌ క్యాన్సర్‌ల బారినపడేవారే ఎక్కువగా ఉన్నారని, ఇందుకోసం బీపీ, డయాబెటిస్‌, ఇతర కేన్సర్ వ్యాప్తిని నిరోధించేందుకు తగిన చర్యలు చేపట్టినట్టు ఆమె వివరించారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments