Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైబర్ రైస్‌తో అధికబరువుకు చెక్...

Webdunia
బుధవారం, 1 మే 2019 (16:59 IST)
ఇటీవలి కాలంలో అనేక మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు వారంతా వివిధ రకాల వ్యాయామాలు, ఉపవాసాలు చేస్తుంటారు. అయితే, మద్రాస్ డయాబెటీస్ రీసెర్స్ ఫౌండేషన్ మాత్రం ఓ కొత్త విషయాన్ని వెల్లడించింది. 
 
ఫైబర్ రైస్‌తో అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచొచ్చని తెలిపారు. అలాగే, బ్లడ్ షుగర్ స్థాయి అదుపులో ఉంటుంది తెలిపారు. అందుకే వైట్ రైస్ స్థానంలో హై ఫైబర్ రైస్‌ను తీసుకుంటే డయాబెటిస్ తగ్గుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అధిక బరువు సమస్యకు కూడా ఇది చక్కని పరిష్కారమన్నారు. 
 
అదేసమయంలో పీచు పదార్థం ఎక్కువగా లభించే రైస్ తీసుకుంటే డయాబెటిస్, బ్లడ్ షుగర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం నుంచి బయటపడొచ్చని తెలిపింది. పాలిష్ చేసిన బియ్యం(వైట్ రైస్) వాడకం వలన టైప్-2 మధుమేహం వస్తుందని, ఆపై కళ్లు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, నరాల బలహీనత వంటి ఇతర జబ్బులు కూడా వచ్చే ప్రమాదముందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

ఆస్తి కోసం కుమార్తె చంపి నదిలో పాతి పెట్టిన సవతి తల్లి!!

మార్క్ శంకర్ పవనోవిచ్‌ను కాపాడిన వారిని సత్కరించిన సింగపూర్

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

తర్వాతి కథనం
Show comments