Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటి వాడకం తగ్గడంతో ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరిగిపోతుందట..!

Webdunia
బుధవారం, 13 నవంబరు 2019 (12:46 IST)
ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరిగిపోతుందని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. దేశంలో 19 రాష్ట్రాల్లో కండోమ్‌ల వాడకం బాగా తగ్గిపోయిందట.

2000లో సురక్షిత శృంగారం కోసం 38 శాతం మండి కండోమ్‌లు వాడుతుంటే ఇప్పుడు 2018 నాటికి అది కేవలం 24 శాతానికి పడిపోయిందట. పురుషులు భావ ప్రాప్తి కోసం కండోమ్‌లను వాడట్లేదని తాడా సర్వేలో వెల్లడి అయ్యిందని తాజా అధ్యయనం తేల్చేసింది. 
 
ఇంకా థ్రిల్ ఇవ్వని కండోమ్‌ల కంటే గర్భనిరోధక మాత్రలు, కాపర్ టీ ఇంజెక్షన్లు ఎక్కువుగా వాడుతున్నారు. భావప్రాప్తిలో పురుషులు అస్సలు రాజీ పడట్లేదని ఆ ఆ అధ్యయనం వెల్లడించింది. అయితే ఈ పనులు సమాజానికి పెను ప్రమాదం లాంటివని తెలుస్తోంది. కండోమ్ వాడకుండా అసురక్షితమైన శృంగారం చేస్తే ఆ భాగస్వామికి ఎయిడ్స్ లేదా ఇతర లైంగిక వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది.
 
ఎయిడ్స్ వ్యాధి సోకితే జీవితం ముగిసినట్లే. ప్రస్తుతం కండోమ్స్ వాడకపోవడం ద్వారా  ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరిగిపోతుందని ఆ అధ్యయనంలో తేలింది. అంతేగాకుండా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఈశాన్య భారతంలో రోజు రోజుకు ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Talakona: తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మెరుగైన సౌకర్యాలు

KPHB : వేశ్యతో గొడవ.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కత్తితో దాడి

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

తర్వాతి కథనం