Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రపు నాచుతో మధుమేహం క్యాప్సుల్స్...

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (21:47 IST)
మధుమేహ వ్యాధిగ్రస్తుల ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవడం లేకుండానే వ్యాధిని నియంత్రించే సరికొత్త మాత్రలను జపాన్ దేశానికి చెందిన ఒకినావా యూనివర్శిటీ పరిశోధకులు కనుగొన్నారు. 
 
ఈ మాత్రలను సముద్రపు నాచుతో తయారుచేశారు. ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే పాంక్రియాటిక్ కణాలను రక్షించడం ద్వారా మధుమేహం వ్యాధిని నియంత్రిస్తాయని, వీటిలో మధుమేహ బాధితులకు ఇంజెక్షన్ బెడద తప్పిపోతుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. టైప్ -1 మధుమేహ బాధితుల్లో శరీరానికి అవసరమైన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి జరుగదు. అందుచేత కృత్రిమంగా ఇంజెక్షన్ల ద్వారా వారికి ఇన్సులిన్‌ను అందించడం జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వల్లభనేని వంశీకి మధ్యంతర బెయిల్.. జైలు నుంచి విడదలలో జాప్యం...

రూ. 300 కోసం పాట్నా రైల్వే స్టేషనులో విటుడికై మహిళ ఎదురుచూపు, తర్వాత ఏం జరిగింది? (video)

కోతికి గొడుగు అందించిన యువతి, గాల్లో తేలినట్టుందే (video)

కొన్నేళ్ల పాటు నిజాన్ని దాచిన భార్య... ఆ నిజం తెలిసి భర్త ఆత్మహత్య

ఫేక్‌బుక్‌లో పరిచయం.. భోజనానికి పిలిచి యువతిపై లైంగికదాడి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

తర్వాతి కథనం
Show comments