Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రపు నాచుతో మధుమేహం క్యాప్సుల్స్...

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (21:47 IST)
మధుమేహ వ్యాధిగ్రస్తుల ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవడం లేకుండానే వ్యాధిని నియంత్రించే సరికొత్త మాత్రలను జపాన్ దేశానికి చెందిన ఒకినావా యూనివర్శిటీ పరిశోధకులు కనుగొన్నారు. 
 
ఈ మాత్రలను సముద్రపు నాచుతో తయారుచేశారు. ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే పాంక్రియాటిక్ కణాలను రక్షించడం ద్వారా మధుమేహం వ్యాధిని నియంత్రిస్తాయని, వీటిలో మధుమేహ బాధితులకు ఇంజెక్షన్ బెడద తప్పిపోతుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. టైప్ -1 మధుమేహ బాధితుల్లో శరీరానికి అవసరమైన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి జరుగదు. అందుచేత కృత్రిమంగా ఇంజెక్షన్ల ద్వారా వారికి ఇన్సులిన్‌ను అందించడం జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అత్యాచారం చేసాక బాధితురాలిని పెళ్లాడితే పోక్సో కేసు పోతుందా?

Monsoon: దేశ వ్యాప్తంగా 1,528 మంది మృతి.. ఆ మూడు రాష్ట్రాల్లోనే అత్యధికం..

Cocaine: చెన్నై ఎయిర్ పోర్టులో రూ.35 కోట్ల విలువైన కొకైన్‌.. నటుడి అరెస్ట్

తమిళనాడుకు ఏమైంది, మొన్న తొక్కిసలాటలో 41 మంది మృతి, నేడు ఎన్నూరులో 9 మంది కూలీలు మృతి

Andhra: గోదావరి నదిలో పెరుగుతున్న నీటి మట్టం.. భద్రాచలం వద్ద 48.7 అడుగులకు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

తర్వాతి కథనం
Show comments