Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రపు నాచుతో మధుమేహం క్యాప్సుల్స్...

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (21:47 IST)
మధుమేహ వ్యాధిగ్రస్తుల ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవడం లేకుండానే వ్యాధిని నియంత్రించే సరికొత్త మాత్రలను జపాన్ దేశానికి చెందిన ఒకినావా యూనివర్శిటీ పరిశోధకులు కనుగొన్నారు. 
 
ఈ మాత్రలను సముద్రపు నాచుతో తయారుచేశారు. ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే పాంక్రియాటిక్ కణాలను రక్షించడం ద్వారా మధుమేహం వ్యాధిని నియంత్రిస్తాయని, వీటిలో మధుమేహ బాధితులకు ఇంజెక్షన్ బెడద తప్పిపోతుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. టైప్ -1 మధుమేహ బాధితుల్లో శరీరానికి అవసరమైన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి జరుగదు. అందుచేత కృత్రిమంగా ఇంజెక్షన్ల ద్వారా వారికి ఇన్సులిన్‌ను అందించడం జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం
Show comments