Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే చిన్నపిల్లలకు కరోనా టీకాలు : డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (09:43 IST)
దేశంలో త్వరలోనే చిన్న పిల్లలకు కరోనా టీకాలు వేస్తామని అపోలో ఆస్పత్రి గ్రూపు సంస్థల అధినేత డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదలు చేశారు. 
 
తొలుత సహరుగ్మతలు(కోమార్బిడిటీస్‌)తో బాధపడుతున్న పిల్లలకు ఉచితంగా అందిస్తామన్నారు. ఆమోదం రావాల్సి ఉందన్నారు. ‘2-18 సంవత్సరాల వయసుల వారికి కొవాగ్జిన్‌ టీకా సిద్ధమైంది. 28 రోజుల వ్యవధిలో రెండు మోతాదుల్లో ఇవ్వాలి. ఇంట్రా-మస్కులరీ విధానంలో వేస్తారు. 
 
12-18 సంవత్సరాల వయసు వారికి జైకోవ్‌-డి టీకా 28 రోజుల వ్యవధిలో మూడు డోసులు ఇవ్వాలి. ఇది సూది రహిత వ్యాక్సిన్‌ అని వెల్లడించారు. టీకాలతోనే పిల్లలకు పూర్తి రక్షణ అన్నారు. వయస్సు-సమూహ వివరాలు అందిన తరువాత కార్యక్రమం ప్రారంభించనున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments