Webdunia - Bharat's app for daily news and videos

Install App

కబళిస్తోన్న మధుమేహం.. నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతులు.. డబ్ల్యూహెచ్‌వో

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2022 (13:36 IST)
దేశాన్ని మధుమేహం మెల్లగా కబళిస్తోంది. మధుమేహం బారిన పడుతున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇందుకు కారణం మారిన జీవనశైలినే కారణం. డయాబెటిస్‌పై సరైన అవగాహన కల్పించాలని సోమవారం 'ప్రపంచ డయాబెటిస్‌ దినం' సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో పిలుపునిచ్చింది. 
 
డయాబెటిస్ కారణంగా రోగులకు కిడ్నీ సమస్య, గుండెపోటు, స్ట్రోక్, ఇతర అంగాలపై దుష్ప్రభావం పడనుంది. అందుకే డయాబెటిస్ రోగులు ఆహారపదార్ధాలపై శ్రద్ధ పెట్టాలి. వ్యాయామంపై దృష్టి కేంద్రీకరించాలని డబ్వ్యూహెచ్‌వో తెలిపింది. 
 
మధుమేహాన్ని అదుపుచేసేందుకు మధుమేహంపై విద్యను బలోపేతం చేయాలి. ప్రాథమిక స్థాయి నుండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్థులు మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఉదాహరణకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలి. అలాగే  ద్వారా తరచుగా మూత్ర విసర్జన, దాహం, నిరంతరం ఆకలి, బరువు తగ్గడం, దృష్టిలో మార్పులు, అలసట వంటి లక్షణాలను గుర్తించాలి. 
 
మధుమేహంతో జీవించే వ్యక్తులు TB బారిన పడే ప్రమాదం 1.5 రెట్లు ఎక్కువ. గర్భధారణ మధుమేహం నవజాత శిశువుల అనారోగ్యం, మరణాల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే మధుమేహం పట్ల అప్రమత్తంగా వుండాలని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

పెండింగ్ బిల్లులు చెల్లించని జగన్ సర్కారు.. ఏపీలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేత

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం... ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన

ఏపీలో కూలగొడుతున్న వైకాపా జెండా దిమ్మెలు!! (Video Viral)

పోలీస్ ఏసీపీ నివాసంలో ఏసీబీ సోదాలు.. ఆదాయానికిమించిన కేసులో ఏసీపీ అరెస్టు!

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments