Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

సిహెచ్
శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (22:52 IST)
శరీరంలోని భాగాలన్నీ చక్కని సమన్వయంతో పనిచేయాలంటే శక్తి, ప్రొటీన్‌, ఫాస్ఫరస్‌, థైమీన్‌, నియాసిన్‌ అనే ఐదు పోషకాలూ ఎంతో అవసరం. ఈ ఐదు రకాలూ వేరుశెనగపప్పుల్లో పుష్కలంగా లభ్యమవుతాయి. వేరుశనగపప్పులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము.
 
వేరుశనగ పప్పుల్లో గుండెకు మేలు చేసే కొవ్వుల శాతమే ఎక్కువ. ఇందులోని ప్రోటీన్‌ శాతం మాంసం, గుడ్లలోకన్నా ఎక్కువ. 
పెరిగే పిల్లలకూ గర్భిణులకూ పాలిచ్చే తల్లులకూ ఇవి ఎంతో మంచివి.
వేయించిన తాజా వేరుశనగ గింజల్ని బెల్లం, మేకపాలతో కలిపి ఇస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుందట.
హెపటైటిస్‌, ట్యుబర్‌క్యులోసిస్‌ వంటివి రాకుండా వుండాలంటే వేరుశనగ పప్పులు తింటుండాలి. 
నెలసరి సమయాల్లో అధిక రక్తస్రావంతో బాధపడే మహిళలు కొంచెం పల్లీలు నానబెట్టి బెల్లంతో కలిపి తింటే ఐరన్‌తో పాటు అన్ని రకాల పోషకాలూ అందుతాయి.
వృద్ధాప్యం దరిచేరకుండా నిత్యయవ్వనంతో ఉండాలంటే వేరుశనగ పల్లీలు తింటుండాలి.
తాజా పచ్చి పల్లీలకు చిటికెడు ఉప్పు రాసి తింటే చిగుళ్లు గట్టిబడి దంతాల్ని సంరక్షిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్‌కు నటించడం కూడా రాలేదు.. బాబు యాక్షన్ సూపర్: జగన్ సెటైర్లు (video)

ఒకే ఇంట్లో వందలాది పాములు.. ఎన్టీఆర్ జిల్లాలో షాకింగ్ ఘటన

వేణు స్వామికి కోర్టులో గట్టి ఎదురుదెబ్బ.. కేసు నమోదు చేయండి..

కువైట్‌లో ఉద్యోగం.. గదిలో నిర్భంధం.. ఆంధ్రా మహిళా వీడియో విజ్ఞప్తి

చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి, 30మందికి గాయాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లవ్ అండ్ వార్ గురించి సంజయ్ లీలా బన్సాలీ అప్ డేట్

అబుదాబిలోని యాస్ ఐలాండ్ లో అన్మిస్సబుల్ నెక్సా ఐఫా ( IIFA) ఉత్సవం అవార్డుల్లో సూపర్ స్టార్స్

మత్తువదలరా 2 సినిమా ఎలా వుందంటే.. రివ్యూ

కార్తీ, అరవింద్ స్వామి ల సత్యం సుందరం నుంచి హ్యుమరస్ & హార్ట్ వార్మింగ్ టీజర్

నరుడి బ్రతుకు నటన నుంచి చెప్పలేని అల్లరేదో పాట విడుదల

తర్వాతి కథనం
Show comments