Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైదాపిండిని తింటే.. షుగర్ లెవెల్ పెరుగుతుంది..

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (13:03 IST)
మైదా ఆరోగ్యానికి హానికరం. మధుమేహ వ్యాధిగ్రస్తులు మైదాను ఎప్పుడూ ముట్టుకోకూడదు. మైదా ఎక్కువగా తింటే మధుమేహం వస్తుందని చెబుతున్నారు. గోధుమలలో లభించే పోషకాలు ఏవీ మైదాలో ఉండవు. 
 
మైదా అనేది గోధుమల నుండి సేకరించిన ఒక రకమైన ఆహారం. ఇది రసాయనాలను ఉపయోగించి బ్లీచ్ చేయడం వల్ల ఆరోగ్యానికి హానికరమని చెప్తున్నారు.
 
ఇది తింటే షుగర్ లెవెల్ పెరిగి శరీరంలో కొవ్వు పెరిగి గుండె సమస్యలు వంటి వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైదాలో గోధుమలకు ఉన్నంత పీచు ఉండదని, ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుందని వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ - తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరం

తిరుప్పూర్ ఎస్ఐను నరికిచంపిన నిందితుడి కాల్చివేత.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

తర్వాతి కథనం
Show comments