శరీరానికి మసాజ్‌ ఎందుకు అవసరం?

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2023 (18:12 IST)
పని ఒత్తిడి. ఇప్పుడు చేసే ప్రతి పనిలోనూ చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. అలాంటివారు కనీసం నెలకి ఒకసారైనా శరీరానికి మసాజ్ చేయించుకుంటుంటే కొత్త శక్తి, నూతన ఉత్సాహం సొంతమవుతుంది. నెలకోసారి నూనెతో శరీరాన్ని మసాజ్ చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాము.
 
మసాజ్ కండరాలను బలపరుస్తుంది. మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మసాజ్ ఒత్తిడి, డిప్రెషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. మసాజ్ చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 
మసాజ్ చేయడం వల్ల శరీరం కాంతివంతంగా మారుతుంది. మసాజ్ నిద్రలేమిని దూరం చేస్తుంది. ప్రశాంత నిద్రకు బాటలు వేస్తుంది. మసాజ్ దృష్టిని ప్రకాశవంతం చేస్తుంది. మసాజ్ శృంగార జీవితానికి కూడా మేలు చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నిర్మలమ్మ పద్దు 140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింభం : ప్రధాని మోడీ

నిర్మలమ్మ ఆర్థిక పద్దు... ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు

కేంద్ర బడ్జెట్ 2026-27 : ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అమలు

కేంద్ర బడ్జెట్ 2026-27 : దేశంలో 7 హై స్పీడ్ రైలు కారిడార్లు అభివృద్ధి

రికార్డు స్థాయిలో లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విత్తమంత్రి నిర్మలమ్మ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

NagAswin: నాగ్ అశ్విన్, సింగీతం శ్రీనివాసరావు, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ చిత్రం షురూ

'జన నాయగన్' నిర్మాతకు తీవ్ర నష్టం జరుగుతోంది : హీరో విజయ్

తర్వాతి కథనం
Show comments