Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండ్ల రసాలు ఎవరు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి?

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (13:27 IST)
పండ్ల రసాలు తీసుకుంటుంటారు కొందరు. రోజంతా కేవలం పళ్ల రసాలనే తాగుతారు. కొన్ని అనారోగ్య సమస్యలు వున్నవారు ఒకే పండుతో తయారుచేసిన రసాలను తీసుకుంటుంటారు. ఐతే ఈ రసాలను ఎవరు తీసుకుంటారు... వాటి ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. 
 
జ్యూస్ డైట్ ఎవరు తీసుకోవాలి?
బరువు తగ్గడానికి, పెద్దపేగు పనితీరు బాగుండడానికి, ప్రొబయాటిక్ థెరపీ కోసం 20-40 ఏళ్ల మధ్యనున్న వారికి ఈ జ్యూస్ డైట్‌ని తీసుకోమంటుంటారు. కేన్సర్లతో బాధపడేవారికి చికిత్సలో భాగంగా జ్యూస్ డైట్‌ను సూచిస్తుంటారు. పెద్దవాళ్లకు కూడా జ్యూస్ డైట్ మంచిది. వారిలో ఆకలిని ఇది పెంచుతుంది. ప్రత్యేకంగా వైద్యులు సూచించే జ్యూసుల్లో ఫైటోన్యూట్రియంట్లు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిక్స్ పేషెంట్లు, కిడ్నీ, కాలేయం జబ్బులతో బాధపడేవాళ్లు డాక్టర్ల సలహా మేరకు ఈ డైట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. 
 
చాలామంది బరువు తగ్గడానికి ఈ డైట్‌ను ఫాలో అవుతుంటారు. ఈ జ్యూసును తీసిన రెండు గంటల లోపు తాగాలి. ఒక పర్యాయం 500 ఎంఎల్ జ్యూసు తీసుకోవచ్చు. రోజంతా జ్యూస్ డైట్ మీద ఉండేవాళ్లు రోజుకు ఎనిమిది సార్లు జ్యూసులు తాగాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం (video)

పెళ్లాం తన మాట వినడం లేదని పెళ్లి కుదిర్చిన వ్యక్తిని పొడిచి హత్య చేసిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

థియేటర్ల బంద్ పై మంత్రి సీరియస్ - దిగి వచ్చిన తెలుగు ఫిలిం ఛాంబర్

తర్వాతి కథనం
Show comments