Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటి పండ్లను ఎవరు తినకూడదు? ఎందుకని?

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (23:13 IST)
కొన్ని వైద్య పరిస్థితుల నేపధ్యంలోనూ, రక్తంలో పొటాషియం స్థాయిని కలిగి ఉండే వ్యక్తులు అరటి పండ్లను తినరాదని వైద్యులు సలహా ఇస్తారు. పొటాషియం స్థాయిలు అధికంగా వున్నవారు అరటిపండ్లు తీసుకోవడం మానేయడం మంచిది. మధుమేహం ఉన్న వ్యక్తి కార్బోహైడ్రేట్ కంటెంట్‌లను సరిచూసుకుంటూ దానిని బట్టి అరటిపండ్లను తినవచ్చు.

 
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో అరటిపండ్లు వున్నాయి. ఇవి పూర్తి ముఖ్యమైన పోషకాలు, కానీ ఎక్కువ తినడం మంచి కంటే ఎక్కువ హానిని కలిగిస్తుంది. ఏదైనా ఒకే ఆహార పదార్థాన్ని ఎక్కువగా తీసుకోవడం బరువు పెరగడానికి, పోషకాల లోపానికి దోహదపడవచ్చు. చాలామంది ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు ఒకటి నుండి రెండు అరటిపండ్లను మితంగా తీసుకుంటారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

తర్వాతి కథనం
Show comments