Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటి పండ్లను ఎవరు తినకూడదు? ఎందుకని?

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (23:13 IST)
కొన్ని వైద్య పరిస్థితుల నేపధ్యంలోనూ, రక్తంలో పొటాషియం స్థాయిని కలిగి ఉండే వ్యక్తులు అరటి పండ్లను తినరాదని వైద్యులు సలహా ఇస్తారు. పొటాషియం స్థాయిలు అధికంగా వున్నవారు అరటిపండ్లు తీసుకోవడం మానేయడం మంచిది. మధుమేహం ఉన్న వ్యక్తి కార్బోహైడ్రేట్ కంటెంట్‌లను సరిచూసుకుంటూ దానిని బట్టి అరటిపండ్లను తినవచ్చు.

 
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో అరటిపండ్లు వున్నాయి. ఇవి పూర్తి ముఖ్యమైన పోషకాలు, కానీ ఎక్కువ తినడం మంచి కంటే ఎక్కువ హానిని కలిగిస్తుంది. ఏదైనా ఒకే ఆహార పదార్థాన్ని ఎక్కువగా తీసుకోవడం బరువు పెరగడానికి, పోషకాల లోపానికి దోహదపడవచ్చు. చాలామంది ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు ఒకటి నుండి రెండు అరటిపండ్లను మితంగా తీసుకుంటారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments