ఉదయాన్నే అల్పాహారం ఎందుకు తినాలి?

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (22:50 IST)
రోజు మొత్తంలో తీసుకునే ఆహారంలో ఉదయం వేళ తినే ఉపాహారం అత్యంత ముఖ్యమైంది. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చెయ్యనివారికి బరువు సమస్యలు తప్పవు. రోజు గడిచేకొద్దీ శక్కి సన్నగిల్లిపోతుంది. రాత్రివేళ తీసుకునే డిన్నర్‌కు, ఉదయం వేళ తీసుకునే ఉపాహారానికి మధ్య ఇంచుమించు 8 గంటల వ్యత్యాసం ఉంటుంది. నిద్రించే సమయంలో సైతం శారీరక పనితీరుకు ఇంధనం అవసరం.
 
ఈ ఇంధనం రక్తంలో, లివర్ కండరాలలో నిక్షిప్తమైన గ్లూకోజ్ నుంచి అందుతుంది. బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే కొన్ని గంటలపాటు చురుకుగా శక్తివంతంగానే బాగానే వుంటుంది. కాని నాలుగైదు గంటల తర్వాత రక్తంలో చక్కెరస్థాయి తగ్గిపోయి నీరసం, ఏకాగ్రత లోపించడం, చిరాకు వంటి లక్షణాలు కనిపించడం మొదలవుతుంది.
 
ఉదయాన్నే ఉపాహారంగా ప్రోటీన్లు, స్టార్చ్ అధికంగా లభించే పదార్థాలు తినాలి. వీటివల్ల ఉదయం వేళంతా బ్లడ్ షుగర్ స్థాయిలు సక్రమంగా ఉంటాయి. పూర్తిస్థాయి ధాన్యాలు, పాలు, తక్కువ ఫ్యాట్ వుండే చీజ్, ఆరెంజ్ జ్యూస్, పండ్లు, పండ్ల రసం, టోస్ట్ తక్కువ కొవ్వు ఉండే పెరుగు, పండ్లు, పిజ్జా, సూప్ వంటి వాటిని కూడా ఇడ్లీ, దోసె, చపాతీ, పూరీ, ఉప్మాలతో పాటు ఉపాహారాల జాబితాలో చేర్చుకోవచ్చు. చక్కర అధికంగా ఉండే బ్రేక్ ఫాస్ట్ మంచికాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

kurnool bus accident: 120 కిమీ వేగంతో బస్సు, ఎదురుగా దూసుకొచ్చిన తాగుబోతు బైకర్ ఢీకొట్టాడు

15 అడుగుల కింగ్ కోబ్రాను ఎలా పట్టేశాడో చూడండి (video)

తన కంటే 50 ఏళ్లు చిన్నదైన మహిళకు రూ. 1.60 కోట్లిచ్చి వివాహం చేసుకున్న 74 ఏళ్ల వృద్ధుడు

Baby Boy: మైసూరు రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్ అయిన శిశువును 20 నిమిషాల్లోనే కాపాడారు.. ఎలా?

Hyderabad: ఆన్‌లైన్ బెట్టింగ్.. 18 ఏళ్ల డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య.. ఆర్థికంగా నష్టపోవడంతో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

తర్వాతి కథనం
Show comments