Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరుశనగ పప్పు తిన్న వెంటనే మంచినీళ్లు తాగితే ఏమవుతుంది? (video)

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (22:16 IST)
మంచినీళ్లు తాగటానికి కూడా కొన్ని సూత్రాలున్నాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకున్న వెంటనే మంచినీళ్లు తాగితే సమస్యలు వస్తాయి. ఈ వానాకాలంలో చాలామంది వేరుశనగ పప్పు అంటే ఇష్టపడుతుంటారు. వేడివేడిగా వాటిని తినేస్తుంటారు. వీటిని తిన్న వెంటనే మంచినీళ్లు తాగకూడదంటారు. ఎందుకంటే వేరుశనగ పప్పులో నూనె అధిక శాతం ఉంటుంది. కాబట్టి వాటిని తిన్న వెంటనే నీటిని తాగితే అది వేరుశనగపప్పు నూనెతో ఆహార నాళంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది.
 
వేరుశనగ పప్పు తిన్న వెంటనే మంచినీళ్లు తాగొద్దు అనడానికి ఇంకో కారణం ఏంటంటే.. ఈ పప్పు సహజంగానే ఒంట్లో వేడిని కలిగించే లక్షణాన్ని కలిగి వున్నాయి. ఇలాంటప్పుడు వీటిని తిని మంచినీళ్లు తాగితే అవి చల్లగా ఉంటాయి కాబట్టి లోపల వేడి పదార్థం, చల్లని పదార్థం ఒకదానికొకటి సెట్ కావు. కాబట్టి దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు.
 
అంతేకాదు వేరుశనగ పప్పు తిన్న వెంటనే మంచినీళ్లు తాగితే అవి త్వరగా జీర్ణం కావు. దాంతో గ్యాస్, అజీర్ణం సమస్య తలెత్తుతుంది. కాబట్టి వేరుశనగ పప్పు తిన్న తర్వాత కనీసం పావుగంట తర్వాత మంచినీళ్లు తాగితే మంచిది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

తర్వాతి కథనం
Show comments